హైదరాబాద్లోని కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నిర్మల్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి అన్నారు.
విద్యా బోధన ద్వారానే సామాజిక చైతన్యం తెలుస్తుందని ఎంఈఓ జయరాజు అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రావోజీతండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఊడుగు సుధాకర్ రావు, అనిత దం�
PEDDAPALLY |సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి అందరూ కోనసాగించాలని కోరారు.
బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆ�
Venkat Yadav | సమాజంలో విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు చలికాని వెంకట్ యాదవ్ (Venkat Yadav) అన్నారు. శనివారం స్థానిక కేఎంఆర్ ఫంక్షన్ హాల్ లో యాదవ విద్యావంతుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహిం�
దేశంలో ప్రభుత్వ విద్యకు సమానంగా ప్రైవేటు విద్యకు ప్రాధాన్యత ఇస్తే ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రవి, మధులు అన్నారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢ
Budget | రాష్ట్ర బడ్జెట్లో(Budget )విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని చిట్యాల మండలం ఏబీవీపీ శాఖ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ హేమాకు వినతిపత్రం అందజేశారు.
చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులకు సూచించారు. బుధవారం ఖమ్మం నగరం పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థ�
సమాజానికి ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసి అందించే కేంద్రాలు బీఈడీ, బీపీఈడీ కళాశాలలు. అయితే వీటిలో మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాజా అల్త
Manava Koteswara Rao | చదువులో మార్కులు సాధించడానికే విద్యార్థులు పరిమితం కాకూడదని, జీవితంలో ఎదగడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని సినీ నటుడు మానవ కోటేశ్వరరావు అన్నారు.
Sub collector Kiranmayi | కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు కష్ట పడి చదువుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి (Sub collector Kiranmayi )సూచించారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఇది. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల మాదిరిగానే వీటి ద్వారా కూడా సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు.
Collector Rajarshi Shah | విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి,సంప్రదాయాలు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ (Comprehensive Shiksha Abhiyan) ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆదివాసీ గిరిజన సాంస్కృతిక స