విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు. సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్కు చెందిన పదో తనగతి విద
గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్
Govt School |ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్ మండలంలో మంచరామి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీఈవో సందర్శించారు. పాఠశాల మరమ్మతు పనులను, కలర్స్ వేయడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మరమ్మతు పనులు చేసిన వారిని అభి�
Dil Raju | దిల్ రాజు ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి మంచి హిట్స్ అందించాడు. ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్ సైట్ని లాంచ్ చ�
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప
తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జి�
EPFO | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి వారి ఆటో సెటిల్మెంట్ పరిమితి గణనీయంగా పెరగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్ఓ) తన క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతము�
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
Govt Schools | ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడ�
మూతపడ్డ సర్కారు బడిని తెరిపించేందుకు గాను రెండో రోజు మంచరామి గ్రామాన్ని మండల విద్యాశాఖ అధికారులు సోమవారం సందర్శించారు. మూతబడిన సర్కార్ బడిని తెరిపించాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్�
గత 10 ఏళ్ల నుంచి మూతపడ్డ సర్కారు బడిని మళ్లీ తెరిపించాలని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మంచరామి గ్రామం వైపు అడుగులు వేసింది. గ్రామ�
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత, రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే(హెచ్143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాశ్, టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్ కోరా�
బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం దుర్కి