విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని, తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రిని అయితే తక్షణమే కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన �
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన బొట్టు
Telangana | సర్కార్ బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించలేకపోతున్నారు. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 66% మంది లెక్కల్లో భాగాహారం చేయలేకపోతు�
పొగాకు వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. దేశంలో దాని వినియోగం నానాటికీ పెరుగుతున్నట్టు తాజా సర్వే వివరాలు వెల్లడించాయి. ముఖ్యంగా గుట్కా, తంబాకు ర�
అట్టడుగువర్గాలకు ఉన్నత విద్య అందించడంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందువరుసలో నిలుస్తున్నది. నాలుగు దశాబ్దాలుగా లక్షలాది మందిని విద్యాధికులుగా తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేస
చదువు కోసం విద్యార్థులు ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మద్దూర్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల పరిస్థితికి అద్దం పడుతుంది. మండలంలోని పెదిరిపాడు గ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పలు గ్రామాలలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యాశాఖ అధికారులు బడిలో చేర్పించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మారం ఎంఈవో పీ ప్�
కేసీఆర్ చల్లని పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన గురుకులాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యపు నీడలో కొడిగట్టిన దీపాలై దీనావస్థకు చేరుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ, గిరిజన బాలలకు చదువును చేరువ చే