R Narayanamurthy | విద్య వ్యాపారంగా మారిందని కార్పొరేట్ కబంధహస్తాలలో చదువు చిక్కుకున్నది, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులను వివరిస్తూ వర్సిటీ పేపర్ లీకేజ్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను
Army To Sponsor Brave Boy’s Education | ఆపరేషన్ సిందూర్ సమయంలో పదేళ్ల బాలుడు ఆర్మీకి సహకరించాడు. పాకిస్థాన్ సైనికుల కాల్పులకు ధీటుగా సమాధానం ఇచ్చిన ఆర్మీ జవాన్లకు ఆహారం, తాగు నీరు వంటివి అందించాడు. ఆ బాలుడి ధైర్యసాహసాలను ఆర్�
ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్స్ చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగశ్రీధర్ అన్నారు. సమ సమాజ నిర్మాణంలో విద్యార్థులు, యువత భాగస్వాములు �
విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించాలని సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమండ్లపల్లి ప్
Education | విద్యార్థులు సెల్ ఫోనులు, టీవీలు పక్కన పెట్టి భవిష్యత్తుకు ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నైపుణ్య ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట కమలా�
Mohan Babu | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్స్గా వెలిగిన నటులలో మోహన్ బాబు కూడా ఒకరు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు. ఆయన తన సినీ కెరీర్తో పాటు విద్యా రంగంలోనూ అ�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమావేశం విజయవంతమైంది. ఉన్నత విద్య చదువుల కోసం ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలోని పలువు
మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కుంచెపు గాయత్రి డిగ్రీ చదవడానికి హైద్రాబాద్ లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో సీటు సాధించింది. యాన్ని పంపించారు.
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. అచంచలమైన విశ్వాసంతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి తన కలను సాకారం చేసుకున్నాడు. పర్వతగిరి మండలం కొంకపాకకు చెందిన లంబాడా గిరిజనుడు భూక్యా తిరుపతి మొకవోని దీక్షతో
విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు. సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్కు చెందిన పదో తనగతి విద
గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్
Govt School |ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్ మండలంలో మంచరామి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీఈవో సందర్శించారు. పాఠశాల మరమ్మతు పనులను, కలర్స్ వేయడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మరమ్మతు పనులు చేసిన వారిని అభి�
Dil Raju | దిల్ రాజు ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి మంచి హిట్స్ అందించాడు. ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్ సైట్ని లాంచ్ చ�
జిల్లాలోని పీఎం పోషన్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి కె రాము బిసి బాలికల హాస్టల్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వంటగదిని, వంట సరుకులు, స్టోర్ రూమ్లను ఆయన ప