కాంగ్రెస్ సర్కారు విద్యారంగంపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపం కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నా.. చిన్నచూపు చూస్తున్నది. మరోవైపు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నా పట్టించుకోవడం ల�
సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని రాష్ట్ర గవర్నర్, తెలంగాణ యూనివర్సిటీల చాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజభవన్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ ' అకా
వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు ర
విద్యార్థుల ఉద్యమం పాలకులను జవాబుదారీగా నిలబెట్టగలదు. కానీ అక్కడితో ఆగిపోతే అది రాజకీయ విజయం మాత్రమే. పరీక్షల విశ్వసనీయత నుంచి కృత్రిమ మేథ యుగానికి తగిన విద్య వరకు భారత్కు ఇప్పుడు కావాల్సింది సమగ్ర వి�
వర్షం పడితే ఆ పాఠశాలలోని విద్యార్థులు నిలబడే విద్యాభ్యాసం చేయాల్సి వస్తు న్నది. జోరుగా వర్షం కురిస్తే ఆ బడి భవనం ఊరుస్తుంది. దీంతో ఆ విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. చినుకుపడితే పాఠశాల అంతా చిత్తడే. ఐద
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా నటుడు ధనుష్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల తన 43వ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్, తన చిన్న�
ప్రియమైన చిన్న, చిట్టి బొద్దింకలకు, మీ కంటే కొద్దిగా ఎక్కువ జీవితానుభవం, ముఖ్యంగా రాజకీయాల అవగాహన ఉన్న సీనియర్గా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకొంటున్నాను.
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక్క శాతమైనా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్తు మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచిం�
ఒక పాఠశాల తలుపు మూస్తే... ఒక జైలు తలుపు తెరుస్తున్నట్టే అని ప్రపంచ విద్యావేత్తలు ఉత్తగనే అనలేదు. అది నాగరిక సమాజాల అనుభవం నుంచి పుట్టిన నికార్సయిన సత్యం. కానీ, స్వరాష్ట్ర కలలు కన్న తెలంగాణ మట్టిపై ఇప్పుడు వ
T Jeevan Reddy | ముదిరాజ్లకు విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లను సర్కార్ రెన్యువల్ చేయలేదు. దీంతో కాలేజీల్లో క్లాసులు జరుగడంలేదు. రాష్ట్రంలో10 ప్రభుత్వ డైట్ కాలేజీలున్నాయి.