‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
ఈ వంశంలో ఏడవ తరానికి చెందిన రెండవ మల్లారెడ్డి కవిగా, కవి పండిత పోషకునిగా కీర్తి గడించాడు. ఇతని కాలం క్రీ.శ. 1535-1600 మధ్య అని విమర్శకుల అభి ప్రా యం. ఈ కవి సంస్కృతాంధ్ర భాషలలో అనేక గ్రంథాలు రచించినట్లు ఇతని ‘శివధర�
ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది.
కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�
పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతు�
అసెంబ్లీ ఎన్నికలపై రెండు రోజులపాటు హైదరాబాద్లో చింతన్ బైఠక్ జరిపిన కమలనాథుల మేధోమథనంలో ఎమ్మెల్యే అభ్యర్థులకంటే సీఎం అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని తేలినట్టు సమాచారం. 119 నియోజకవర్గాలకుగాను 40 నియోజ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడిని నియమించడం దాదాపు ఖాయమని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అందుకే ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే �
పరువుదేముంది? పోతే పోయింది... కానీ ఇంటింటికీ తన పేరు తెలిసిందని బీజేపీ పరివార్ నేత బీఎల్ సంతోష్ మహా సంబురపడిపోతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు ముందు తన పేరు ఎవరికి తెలియదు, దాని తర్వాతనే అందరికి తెలిసి�