నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
‘సారల్యం శక్తిం పక్షౌ పచ్ఛతి’- చిత్తశుద్ధి ఉంటే మన శక్తికి రెక్కలు వస్తాయి అన్నారు పెద్దలు. అసలే కొత్త రాష్ట్రం! తెలంగాణ ఏర్పడకముందు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడి ఉన్నది. అయినా ప్రగతిపథ�
ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడటం చాలా సులభం. కానీ రెండిటిని అర నిమిషం కోసం ఇది చెప్పి, ఇంకో అర నిమిషంలో అది చెప్పి మళ్లీ రెండిటిని కలిపి అర్థవంతంగా చెప్పడం గొప్ప విషయం.
వెయ్యి మందికి ఒకేసారి పాఠం చెప్పడం, వారితో వల్లె వేయించటం పతంజలికి కష్టమైంది. వేరువేరుగా చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. అందుకని ఆలోచించి ఒక యంత్రాన్ని తానే కనుగొన్నాడు.
పన్నెండేళ్లకే సంస్కృత భాగవతాన్ని ఆపోశన పట్టిన పరమ భాగవతుడు. అంతే కాదు, వ్యాస మహర్షి రచించిన భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించిన వాడు. అలాంటి ఏకనాథ్ ఒకసారి తన స్నేహితులతో కలసి హరిద్వార్ వెళ్లాడు.
దేశాన్ని ప్రేమించడం ఒక గొప్ప విషయం. గురజాడ చెప్పారు కదా ‘దేశమును ప్రేమించుమన్నా’ అని. మన మహాత్మునికి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్' అర్థం కూడా ప్రేమయే కదా?
సప్తఋషి పేరుతో (1) సమ్మిళిత అభివృద్ధి (2) చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం (3) మౌలిక వసతుల కల్పన (4) పెట్టుబడులకు ప్రోత్సాహం (5) సంభావ్యతలు (6) హరిత వృద్ధి (7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.
సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పాత మాటల్లో చెప్పినా, ‘మీ శరీరం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే, మీరు నివసించే ఏకైక ప్రదేశం అదే’ అని కొత్త పదాల్లో చెప్పినా సారాంశం ఒక్కటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని.
రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �