రుద్రయరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు పుణ్యంగా గొడలిపఱతి రామనాథ దేవునికి భోగానికి, దేవుని నిత్యపూజలకు కొన్ని పన్నులను తగ్గిస్తూ, వృత్తులను సమర్పించాడు. రామానుజ చెరువు కింద ఉన్న కొంత భూమి, గొడలిపఱత�
చింతపండు తొక్కు పెట్టాల్నని
మా ఇంటామె అంగట్లకెల్లి
ఎర్రటి మిరుప్పండ్లు పట్టుకచ్చింది
గా మిరుప్పండ్లను సూడంగనే
మా అవ్వ యాదికచ్చింది
మా రాచిప్ప యాదికచ్చింది..
అవును. ‘ఆమె’విజ్ఞురాలు. నేనేదో తాత్వికంగానో, కాల్పనికంగానో ఈ మాటలు చెప్పడం లేదు సుమా.. మరణం వచ్చి తలుపు తడుతుందని కచ్చితంగా తెలిశాక కూడా ఎంతమంది ధైర్యంగా ఉంటారు?
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, వాన మొదలైంది. ‘వాన రాకడ ప్రాణం పోకడ’ తెలియదన్నట్టు ఉన్నట్టుండి ఈ వాన ఏమిటో? అంటూ విసుక్కుంటూ వంటింట్లో పనులు చేసుకుంటుంది రాజమ్మ. గడియారం పది గంటలుకొట్టింది.