సృష్టిలో ఏ భాషస్తుడికైనా కన్నతల్లే పాలుపట్టి శబ్దార్థాలకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగార్థాల సేద్యానికి నన్నో కృషీవలున్ని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలపి�
రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి.
దేవుడి విగ్రహాలను తాకే అదృష్టవంతులు అర్చకులు! కానీ వారి ఆర్థిక పరిస్థితులను కళ్లారా చూస్తే హృదయం కలిచివేస్తుంది. అలాంటి దేవుడి సేవకుల కష్టాలను సహృదయంతో అర్థం చేసుకొని చిన్న చిన్న దేవాలయాల ధూప, దీప నైవేద
‘మందు మంచిగెయిరా.. కింద ఎగజల్లకు’ మక్కకు మందేస్తున్న నా మీదికి నాల్కె మర్రేసింది అజ్జిరవ్వ. ‘పోరని దిక్కు జూసింది మా సాలుగని నువ్వయితే ఈ తట్టల మందు వోస్కరాపో..’ నా మీదికి గుర్కాయించి సూత్తున్న అజ్జిరవ్వ చ
ప్రస్ఫుటంగా కనిపిస్తున్న తన వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ప్రస్తుత దశలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమూ కాదు..
ప్రజాస్వామిక పాలన అధికార, ప్రతిపక్షాల సయోధ్యతో నడుస్తుంది. వైరుధ్యాల ఘర్షణ, భిన్నత్వంలో ఏకత్వం అనే గతితర్క సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజాక్షేమం, ప్రగతి రాజ్యం సాధించడం. ప్రజలు అధిక�