ప్రస్ఫుటంగా కనిపిస్తున్న తన వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ప్రస్తుత దశలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమూ కాదు.. వాంఛనీయమూ కాదు అని 21వ లా కమిషన్ లోతైన అధ్యయనం తర్వాత తేల్చిచెప్పింది. ప్రస్తుత లా కమిషన్ అదే అంశంపై అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. దేశ ప్రయోజనాల కన్నా బీజేపీ ఆకాంక్షలు భిన్నంగా ఉన్నాయని గుర్తించాలి.
జైరామ్ రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి