బలిసినోల్లంత కలిసి
బక్కోడికి అన్యాయం సేత్తే...
దేవుడు వేటెయ్యకపోయినా కర్మ కాటేత్తది...
పేదోడి గుడిసెపైన పెద్దోడి సూపు పడితే
గడ్డీ గాండివం కాకపోయినా
కాలం పుైల్లె గుచ్చుతది...
సమకాలీన మానవ జీవితమే ఆధునిక కవిత్వం. కాలంతో పాటు కవిత్వం కూడా పరిణామం చెందుతుంది. సమాజంలోని జాతి, లింగ, వర్గ, వర్ణ, ప్రాదేశిక నిర్మాణాత్మక అంతరాలతో పాటుగా చిన్నచూపు, వివక్ష, స్వార్థం, ధనిక, పేద వంటి గుణాత్మక
సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ,
హృదయాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించినా
సమాధానం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది.
నీటిలో చంద్రుడు కనిపిస్తే పట్టుకుందామని
ప్రయత్నిస్తే అలలన్నీ చెల్లాచెదురై చెరిపేస్తున్నాయి.