తెలంగాణ కథకు క్రొంగొత్త వ్యాస విమర్శిని మైలురాయి డాక్టర్ వెల్దండి శ్రీధర్ రాసిన ‘కథా కచ్చీరు’. సాహిత్య ప్రక్రియలలో అత్యంత ప్రాచీనమైనది కథ. మానవ పరిణామ క్రమాన్ని వర్ణించే ఊహాత్మక పరికల్పన కూడా కథేనని �
2014 నుంచే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సబర్మతీ ఆశ్రమంపై పడిందనే విషయం తెలిసిందే. కానీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా గాంధీనగర్లో మహాత్మా మందిర్ పేరిట గాంధీజీకి ప్రత్యామ్నాయ స్మారక చిహ్నాలను సృష్టించాలన్న ప్ర�
విధ్వంసం తర్వాత గల్లీలోని మనుషులు ఎక్కడికి నడిచిపోయారో ఆ అడుగులు కనపడవు మట్టిపెళ్లల మధ్య కొద్దిసేపు ఏడ్చి భుజం మీద బిడ్డ నెత్తి మీద జీవితాన్ని నడిపించే పొయ్యిని పెట్టుకొని కదిలిపోతుంటే ఇంటి పడుచు కమిల
ఋగ్వేద విద్యాసంపన్నులు, కవిపండిత ప్రవరులు, రాజకీయవేత్త, దుందుభి కావ్యకర్త గంగాపురం హనుమచ్ఛర్మ శతజయంతి వత్సరమిది. క్రీ.శ.1925 సెప్టెంబర్ 29వ తేదీన పూర్వపు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూరులో ఆయన జ
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న తెలుగు వ్యాకరణ పండితులు కొందరు ‘తెలుగుకు ఉన్న వ్యాకరణ దీపం చిన్నది’ అన్నారు. సంస్కృత భాషా వ్యాకరణ కౌముది వంటి గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు వ్యాకరణ పండితులు ఈ మాట �