కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఏమిటి? ఒకటి.. ఫెడరల్ స్ఫూర్తి లేదు. రాష్ర్టాల మీద గౌరవం లేదు. రెండు.. ప్రజల ఆకాంక్షలు పట్టవు. తాత్కాలిక తాయిలాలతో బండి లాగిస్తుంది తప్ప సమస్య పరిష్కరించదు. మూడు.. సమస్యలు తానే
ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత
మహాభారతం భారతీయుల జీవితాలతో తరతరాలుగా విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నది. ప్రజాకవి జయరాజు విరచిత కావ్యగానామృతం ‘శిలా నీవే - శిల్పి నీవే- శిల్పం నీవే’ కూడా అంతే. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఆధునిక ప్రపంచ మా�
సృష్టిలో ఏ భాషస్తుడికైనా కన్నతల్లే పాలుపట్టి శబ్దార్థాలకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగార్థాల సేద్యానికి నన్నో కృషీవలున్ని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలపి�
రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి.