‘మందు మంచిగెయిరా.. కింద ఎగజల్లకు’ మక్కకు మందేస్తున్న నా మీదికి నాల్కె మర్రేసింది అజ్జిరవ్వ. ‘పోరని దిక్కు జూసింది మా సాలుగని నువ్వయితే ఈ తట్టల మందు వోస్కరాపో..’ నా మీదికి గుర్కాయించి సూత్తున్న అజ్జిరవ్వ చ
ప్రస్ఫుటంగా కనిపిస్తున్న తన వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ప్రస్తుత దశలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమూ కాదు..