మహాభారతం భారతీయుల జీవితాలతో తరతరాలుగా విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నది. ప్రజాకవి జయరాజు విరచిత కావ్యగానామృతం ‘శిలా నీవే - శిల్పి నీవే- శిల్పం నీవే’ కూడా అంతే. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఆధునిక ప్రపంచ మా�
సృష్టిలో ఏ భాషస్తుడికైనా కన్నతల్లే పాలుపట్టి శబ్దార్థాలకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగార్థాల సేద్యానికి నన్నో కృషీవలున్ని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలపి�
రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి.