‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీయై పోయిందో ’ అని ఒకనాడు వలపోసినం. జాతి యావత్తు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లెలా పోరుజేసినం. చావునోట్లో తలవెట్టి రాష్ట్రం సాధించుకున్నం. ఇప్పుడు ‘కాళ�
తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ రాజ్యాన్ని కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పరిపాలించడం వల్ల పారశీ భాషకు ఆదరణ ఇక్కడ ఎక్కువగా లభించి ఒక వెలుగు వెలిగింది. దానితో ఆ భాషా ప్రభావం సాహిత్యంపై కూడా పడింది. తెలంగాణ క�