తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ రాజ్యాన్ని కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పరిపాలించడం వల్ల పారశీ భాషకు ఆదరణ ఇక్కడ ఎక్కువగా లభించి ఒక వెలుగు వెలిగింది. దానితో ఆ భాషా ప్రభావం సాహిత్యంపై కూడా పడింది. తెలంగాణ క�
రుద్రయరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు పుణ్యంగా గొడలిపఱతి రామనాథ దేవునికి భోగానికి, దేవుని నిత్యపూజలకు కొన్ని పన్నులను తగ్గిస్తూ, వృత్తులను సమర్పించాడు. రామానుజ చెరువు కింద ఉన్న కొంత భూమి, గొడలిపఱత�