ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, వాన మొదలైంది. ‘వాన రాకడ ప్రాణం పోకడ’ తెలియదన్నట్టు ఉన్నట్టుండి ఈ వాన ఏమిటో? అంటూ విసుక్కుంటూ వంటింట్లో పనులు చేసుకుంటుంది రాజమ్మ. గడియారం పది గంటలుకొట్టింది.
బాపు రెడ్డి 1936, జులై 21న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకాలోని సిరికొండలో రైతు కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా కవిత్వం రాశారు.
1980 మే 2న సిద్దిపేట సమీపంలోని అనంతసాగర్ కొండల్లో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి, ఎవరినీ యాచించకుండా నిర్మించాలన్న అమ్మ ఆదేశాన్ని శిరసావహించారు.
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
‘సారల్యం శక్తిం పక్షౌ పచ్ఛతి’- చిత్తశుద్ధి ఉంటే మన శక్తికి రెక్కలు వస్తాయి అన్నారు పెద్దలు. అసలే కొత్త రాష్ట్రం! తెలంగాణ ఏర్పడకముందు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడి ఉన్నది. అయినా ప్రగతిపథ�
ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడటం చాలా సులభం. కానీ రెండిటిని అర నిమిషం కోసం ఇది చెప్పి, ఇంకో అర నిమిషంలో అది చెప్పి మళ్లీ రెండిటిని కలిపి అర్థవంతంగా చెప్పడం గొప్ప విషయం.
వెయ్యి మందికి ఒకేసారి పాఠం చెప్పడం, వారితో వల్లె వేయించటం పతంజలికి కష్టమైంది. వేరువేరుగా చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. అందుకని ఆలోచించి ఒక యంత్రాన్ని తానే కనుగొన్నాడు.