సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ,
హృదయాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించినా
సమాధానం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది.
నీటిలో చంద్రుడు కనిపిస్తే పట్టుకుందామని
ప్రయత్నిస్తే అలలన్నీ చెల్లాచెదురై చెరిపేస్తున్నాయి.
వెనుకటికి తుపాకీ రాముడు, పిట్టల దొర వంటి వేషాలు వేసేటోళ్లు ఏతులతో నవ్వించేటోళ్లు. అలా చేయడం కేవలం వినోదం పంచడానికే. మరి సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనాలి? దావోస్లో రాష్ర్టానికి సేకరించ�
చీకటి ప్రయాణం.. ధనుర్మాసపు పొగ మంచు అడివిని కప్పేసింది. చిమ్మ చీకట్లో చిక్కటి నిశ్శబ్దపు తరంగాలను తడుముకుంటూ మా ప్రయాణం సాగిపోతున్నది. ఏవో ఆదిమ జ్ఞాపకాల్లో తనువు తడుస్తుండగా అడవి దారిలో వడివడిగా అడుగులు
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు’ ఉన్నాయనే నానుడి సీఎం రేవంత్కు అతికినట్టు సరిపోతుంది. విపక్ష నేతగా ఆయన నోరుపారేసుకోవడం గురించి అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవ