‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని పాత మాటల్లో చెప్పినా, ‘మీ శరీరం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే, మీరు నివసించే ఏకైక ప్రదేశం అదే’ అని కొత్త పదాల్లో చెప్పినా సారాంశం ఒక్కటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని.
రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
ఈ వంశంలో ఏడవ తరానికి చెందిన రెండవ మల్లారెడ్డి కవిగా, కవి పండిత పోషకునిగా కీర్తి గడించాడు. ఇతని కాలం క్రీ.శ. 1535-1600 మధ్య అని విమర్శకుల అభి ప్రా యం. ఈ కవి సంస్కృతాంధ్ర భాషలలో అనేక గ్రంథాలు రచించినట్లు ఇతని ‘శివధర�
ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది.
కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�
పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతు�