కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదువు పూర్తిచేసుకొని, ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలనే ఆకాంక్షతో స్వ
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ�
సంస్కృత భాషలో యావద్భారతంలో గల పండితులలో వేళ్ళపై లెక్కించదగినవారిలో శ్రీభాష్యం విజయసారథి ఒకరు. 1936లో కరీంనగర్ జిల్లా చేగుర్తిలో గోపమాంబ-నరసింహాచార్యులకు జన్మించారు. ఈయనకు సంస్కృతం అంటే అభిమానం.
మహిళల హక్కులను నిరాకరించడానికి; హిజ్రాలు, స్వలింగ సంపర్కుల వంటి వారి హక్కులను నిరాకరించడానికి; నిమ్న కులాల ప్రజల హక్కులను నిరాకరించడానికి; ఇతర జాతుల హక్కులను నిరాకరించడానికి సంస్కృతిని, మతాన్ని పనిముట�
దేశ రాజకీయాలలో కేసీఆర్ది ఒక ప్రత్యేక శైలి. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకెళ్తూ తనదైన రాజకీయ పంథాను సృష్టించుకున్న విలక్షణమైన నేత. తెలంగాణ రాష్ట్ర ఉద�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేకపోతున్నాయి. దేశ జనాభాలో సుమారు 56 శాతంగా ఉన్న 70 కోట్ల మంది బీసీల స్థితిగతులు తగిన రిజర్వేషన్లతోనే మెరుగుపడతాయి.
రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ! నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ ముహుర్తాలను చూసుకొని ఫాలో అవుతుంటారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఫిరాయింపులోనూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారన�
మొగుడు తిట్టినందుకు కాదు...తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో �
జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ- కొత్త జిల్లాగా ఏర్పడిన సంతోషం ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నది. దీనికి తోడు పరిపాలనా కార్యాలయ భవన సముదాయం జగిత్యాలకు కొత్త చిహ్నంగా ఠీవి గొలుపుతూ రూపుదిద్దుకుంది. కొత్త వైద్యకళాశ�
దేశంలో నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే మరింత ధనవంతులవుతుంటే, మిగతా వారంతా వెనకబడి ఉన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలకు ఒక విధమైన పరిస్థితులు, రైతులకు మరొక విధమైన పరిస్థితులు నెలకొనడం పెద్ద సమ�