తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు నెలవు. నిజాం పాలనాకాలంలో ఎన్నో దుర్భరమైన పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అందులో ముఖ్యంగా స్త్రీలు ఎన్నో కష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇటీవల సాహితీ లోకంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఒక రచయిత పరీక్ష రాయగా తన రచన మీద తనకే ప్రశ్న వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలుగులో డాక్టరేట్ కోసం ఇటీవల ఉస్మానియా యూనివ
ఎండి పోయిన వృక్షమును వదిలి పక్షులు మరొక చెట్టును ఆశ్రయించినట్లుగా కులీనుడు, ఉన్నతుడు ఐనప్పటికీ తగిన వేతనములను సకాలంలో చెల్లించలేని యజమానిని వదిలిపెట్టి సేవకులు మరొకరిని ఆశ్రయించుదురు.
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో క�
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల �
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
1949 నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి జనవరి 26వ తేదీని ‘గణతంత్ర దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలంలోని మనిమద్దె ఊళ్లె మాకో ఇల్లు. అమ్మానాయిన, అక్క, అన్న, ఆఖరికి నీను. పేరుకు ఐదుగురం మనుషుల మన్నట్టే గని, ఏనాడూ అందరం గల్సి ఆ ఇంట్ల సంబురంగున్న రోజు లేదు.
ఈ మూడు దుర్వినియోగాలు కూడా దేశానికి నష్టం కలిగించేవే. కాని, అన్నింటికన్న తీవ్రమైన, అతి ప్రమాదకరమైన నష్టం మతాన్ని దుర్వినియోగ పరచటం. అధికార, ప్రజాస్వామ్య దుర్వినియోగాలు దేశ వ్యవస్థలను నష్టపరుస్తాయి
మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ.ఏ.ఎస్.శర్మ తాజా ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని నిరోధించమని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కోరారు. కేంద్రం అమలుచేయకూడని సమయంలో, అసంబద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన
ఈ దేశంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు మాత్రమే పెరిగాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం బలహీనంగా ఉండ టం, పక్షపాత రాజకీయాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల్లో దేశాన�