మొగుడు తిట్టినందుకు కాదు...తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో �
జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ- కొత్త జిల్లాగా ఏర్పడిన సంతోషం ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నది. దీనికి తోడు పరిపాలనా కార్యాలయ భవన సముదాయం జగిత్యాలకు కొత్త చిహ్నంగా ఠీవి గొలుపుతూ రూపుదిద్దుకుంది. కొత్త వైద్యకళాశ�
దేశంలో నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే మరింత ధనవంతులవుతుంటే, మిగతా వారంతా వెనకబడి ఉన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలకు ఒక విధమైన పరిస్థితులు, రైతులకు మరొక విధమైన పరిస్థితులు నెలకొనడం పెద్ద సమ�
తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు నెలవు. నిజాం పాలనాకాలంలో ఎన్నో దుర్భరమైన పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అందులో ముఖ్యంగా స్త్రీలు ఎన్నో కష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇటీవల సాహితీ లోకంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఒక రచయిత పరీక్ష రాయగా తన రచన మీద తనకే ప్రశ్న వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలుగులో డాక్టరేట్ కోసం ఇటీవల ఉస్మానియా యూనివ
ఎండి పోయిన వృక్షమును వదిలి పక్షులు మరొక చెట్టును ఆశ్రయించినట్లుగా కులీనుడు, ఉన్నతుడు ఐనప్పటికీ తగిన వేతనములను సకాలంలో చెల్లించలేని యజమానిని వదిలిపెట్టి సేవకులు మరొకరిని ఆశ్రయించుదురు.
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో క�
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల �
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.