అయితే ఈ మధ్య కాలంలో సాంస్కృతిక జాతీయవాద శక్తులు హిందూ దేశాన్ని సాధించాలని తమ హిందుత్వ భావజాలాన్ని తెలంగాణ సమాజంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. సంకుచిత దృక్పథంతో మత సమూహాల మధ్య విభేదాలను, వైషమ్యాలను
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అబద్ధాలు, అర్ధ సత్యాలు మాట్లాడటం ప్రధానికి అలవాటే. కానీ అబద్ధాలు అలవోకగా వండి వారిస్తే ఇక్కడి ప్రజలు గ్రహించలేరా?
తాను ఎంతో బీదరికంలో బతికానని చెప్పుకొనే మోదీ దేశంలోని బీద, సామాన్య ప్రజల పట్ల ఇంత నిర్దయగా ఎందుకని ప్రవర్తిస్తున్నాడు? అసలే గుజరాతీ సహజ వ్యాపార లక్షణాలు, ఆ పైన చాయ్ అమ్మిన అనుభవం! చిన్నప్పటి నుంచీ అమ్మటమ
బీజేపీ పాలనలో దేశం ద్రవ్యోల్బణం వైపు అడుగులువేస్తున్నది. ప్రభుత్వాలను కూల్చివేస్తూ దేశ సమాఖ్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. దేశ పరిస్థితులను చూసి గత రెండేండ్లలో 6.70 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వద�
ప్రతికూల వాతావరణ మార్పులను నివారించేందుకు ప్రపంచంలోని పేద, ధనిక దేశాలు తక్షణమే ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఏ యేటికాయేడు నొక్కిచెప్తున్నది. అయినప్పటికీ ఉదాసీనత కొనసాగించడం భావ్యమా!
ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. ఈసారి ఏమిస్తారో తెలియదు. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పరు. తెలంగాణకు న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే మాట్లాడరు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యాలను, బాధ్యతలను భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని హితవు పలికింది. అంటే కేంద్రం కుటుంబ పెద్ద పాత్ర పోషించా�
అయినవాళ్ళకు ఆకుల్లో కానివాళ్ళకి కంచాల్లో అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో స్థానికులకు మొం డిచేయి చూపిస్తూ స్థానికేతరులను అందలమెక్కిస్త�
దైవానుగ్రహం పొందాలంటే కఠోర తపస్సు చేయాలి. కఠిన నియమాలు పాటించాలి. అయినా దేవుడు సాక్షాత్కరించాలన్న నియమం ఏమీ లేదు. ‘తపోధనులు, పుణ్యాత్ములకే దేవుడి దర్శనం లభిస్తుంది’ అని చాలామంది భావిస్తుంటారు.