శివుడికైనా, బ్రహ్మకైనా భాగవతం తెలిసి చెప్పడం కష్టం. తెలిసిన వారినుంచి విన్నంత, కన్నంత నాకు తెలిసినంత చెప్తానన్నాడు పోతన. భాగవతం ఊరికే చదివితే తెలిసేది కాదు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వటుడింతై అన్నట్టు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సామాన్య విషయం కాదు. ఇలా ఓ ప్రాంతీయ పార్టీ జాతీయస్థాయిలో ఎ
దేశంలో అధిక జనాభా కలిగిన బీసీలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదు.
ఈ దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సయిన దేశ భక్తుడు. ఆ విధంగా చూస్తే రైతును ప్రాణంగా చూసుకుంటున్న తెలంగాణ రథసారథి కేసీఆరే నిజమైన దేశభక్తుడు.
‘మిత్రమా నీ మాటలు విశ్వసించి నిప్పు రాజేస్తిమి.. మునుగకుండుట కొరకు ఏమి సేయవలె?’ ‘హితుడా! ఏమంటివి.. ఏమంటివి ఈ మంట మండ దంటివా! ఎంతమాట.. ఎంతమాట! మతం నెపమున మనం పెట్టు చిచ్చు ఉచ్చు కన్నా బలీయమైనది నీవు ఎరుగవా? అయిన
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు కోసం జోరుగా నగదు, బంగారం పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాల్నంటే గెలుపు కోసం మునుగోడు సాక్షిగా సర్కస్ ఫీ�
ఓ దిక్కు నా గొంతెండుకవోంగ గూడ బిందెలు వట్టుకొని గుంతల కోసం తిరిగేది. ఈ గుంత కాపోతే ఆ గుంత. అది కాపోతే ఇంకోటి... ఇట్లా నీళ్ల కోసం నేను తిరుగని గుంతబాయి లేదు. ఎన్ని బాయిల్దిరిగితేం లాభం?
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంధకారమయం. సరైన సాగు, తాగునీరు లేదు. సంక్షేమ పథకాలు లేక ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. నేడు ‘సంక్షేమం అంటే ఇది’, ‘అభివృద్ధి అంటే ఇలాగే ఉంటుంద’ని నిరూపిస్తున్నది తెలంగాణ.
ప్రజా జీవితంలో కొనసాగే వ్యక్తులు, ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపించే చట్టాలకు ప్రాణం పోసే శాసన నిర్మాతలు.వారు తీసుకునే నిర్ణయాలు వ్యవస్థకు మేలు చేసే విధంగా ప్రజలపై అనుకూల మార్పులు కనబరచే విధంగా, అం