ధర్మం జయిస్తుందనేది చరిత్రలో పదేపదే రుజువవుతూనే ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వెనుకడుగు వేయడం తాజా ఉదంతం. దక్షిణాది నగరం ఖెర్సాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు రష్యా ప్రకటించిం�
జాతి జనులకు సాంస్కృతిక వారసత్వం అనేది ఘనమైన సంపద. పండుగలు సంస్కృతిలో ఒక భాగం. కాలక్రమేణా పండుగలు ‘మతం’లోకి చేర్చుకొని పండగలకు మతం రంగులేసి కొన్ని పరిధులు ఏర్పర్చుకున్నాం. కొన్ని అదనపు అంశాలను చేర్చుకున�
స్థానిక పాలనకు జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సారథ్యం వహిస్తారు. ప్రజా పనుల విభాగం సీనియర్ ఇంజినీర్లు, పురపాలక సిబ్బంది మోర్బీ వంతెన కూలడానికి కారణమయ్యారు. ఇంత జరిగినా బాధ్యులపై ఎఫ�
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెం దిన క్రమాన్ని రజినీకాంత్ ప్రశ్నిస్తూ టీఆర్ఎస్కు గల అర్హతలపై మాట్లాడారు. వెంటనే కేటీఆర్ తడుముకోకుండా... ‘మీ టీవీ-9 తెలుగులో మొదలై దేశమంతటా విస్తరించింది. ఇప్పు డు �
శివుడికైనా, బ్రహ్మకైనా భాగవతం తెలిసి చెప్పడం కష్టం. తెలిసిన వారినుంచి విన్నంత, కన్నంత నాకు తెలిసినంత చెప్తానన్నాడు పోతన. భాగవతం ఊరికే చదివితే తెలిసేది కాదు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వటుడింతై అన్నట్టు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సామాన్య విషయం కాదు. ఇలా ఓ ప్రాంతీయ పార్టీ జాతీయస్థాయిలో ఎ
దేశంలో అధిక జనాభా కలిగిన బీసీలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదు.
ఈ దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సయిన దేశ భక్తుడు. ఆ విధంగా చూస్తే రైతును ప్రాణంగా చూసుకుంటున్న తెలంగాణ రథసారథి కేసీఆరే నిజమైన దేశభక్తుడు.
‘మిత్రమా నీ మాటలు విశ్వసించి నిప్పు రాజేస్తిమి.. మునుగకుండుట కొరకు ఏమి సేయవలె?’ ‘హితుడా! ఏమంటివి.. ఏమంటివి ఈ మంట మండ దంటివా! ఎంతమాట.. ఎంతమాట! మతం నెపమున మనం పెట్టు చిచ్చు ఉచ్చు కన్నా బలీయమైనది నీవు ఎరుగవా? అయిన
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు కోసం జోరుగా నగదు, బంగారం పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాల్నంటే గెలుపు కోసం మునుగోడు సాక్షిగా సర్కస్ ఫీ�