చదరంగమైనా, యుద్ధరంగమైనా ప్రత్యర్థిని మించిన ముందుచూపుతో పావులు కదపాలి. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి ఎదురుదాడికి దిగాలి. నేటి రాజకీయ చదరంగంలోనూ అంతే. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేయడం ద్వారా ర�
మోర్బి ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లిన ప్రధాని మోదీ తిరిగి ఇటీవల మళ్లీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడారు. గుజరాత్ మాడల్ గురించి జబ్బలు చరుచుకున్నారు
అయితే ఈ మధ్య కాలంలో సాంస్కృతిక జాతీయవాద శక్తులు హిందూ దేశాన్ని సాధించాలని తమ హిందుత్వ భావజాలాన్ని తెలంగాణ సమాజంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. సంకుచిత దృక్పథంతో మత సమూహాల మధ్య విభేదాలను, వైషమ్యాలను
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అబద్ధాలు, అర్ధ సత్యాలు మాట్లాడటం ప్రధానికి అలవాటే. కానీ అబద్ధాలు అలవోకగా వండి వారిస్తే ఇక్కడి ప్రజలు గ్రహించలేరా?
తాను ఎంతో బీదరికంలో బతికానని చెప్పుకొనే మోదీ దేశంలోని బీద, సామాన్య ప్రజల పట్ల ఇంత నిర్దయగా ఎందుకని ప్రవర్తిస్తున్నాడు? అసలే గుజరాతీ సహజ వ్యాపార లక్షణాలు, ఆ పైన చాయ్ అమ్మిన అనుభవం! చిన్నప్పటి నుంచీ అమ్మటమ
బీజేపీ పాలనలో దేశం ద్రవ్యోల్బణం వైపు అడుగులువేస్తున్నది. ప్రభుత్వాలను కూల్చివేస్తూ దేశ సమాఖ్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. దేశ పరిస్థితులను చూసి గత రెండేండ్లలో 6.70 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వద�
ప్రతికూల వాతావరణ మార్పులను నివారించేందుకు ప్రపంచంలోని పేద, ధనిక దేశాలు తక్షణమే ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఏ యేటికాయేడు నొక్కిచెప్తున్నది. అయినప్పటికీ ఉదాసీనత కొనసాగించడం భావ్యమా!
ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. ఈసారి ఏమిస్తారో తెలియదు. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పరు. తెలంగాణకు న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే మాట్లాడరు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యాలను, బాధ్యతలను భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని హితవు పలికింది. అంటే కేంద్రం కుటుంబ పెద్ద పాత్ర పోషించా�