తెలంగాణ చరిత్రలో కాకతీయ గణపతి దేవుడిది ఒక ప్రత్యేక స్థానం. ఎవరూ సాధించని విశిష్టతలు ఆయన సాధించాడు. సువిశాల కాకతీయ రాజ్యాన్ని స్థాపించడం, తాను స్వయంగా 60 ఏండ్లకుపైగా పాలించటం వంటి రాజకీయ విజయాలు ఆయనకున్నా�
ఆది దేవతగా శక్తి స్వరూపిణి అమ్మవారిని పూజిస్తుంటారు హిందువులు. తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. క్రీస్తు పూర్వం నుంచి ఈ మాతను కొలుస్తున్నట్లు చరిత్ర చెబుతోం
నరకాసురుడి సంహారాన్ని పురస్కరించుకుని ఈ పండుగ చేసుకుంటారు. భూదేవి, వరాహమూర్తి దంపతుల కుమారుడైన నరకాసురుడు అత్యంత శక్తిశాలి. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసేవాడు. తపోశక్తితో దేవతల�
2014కు ముందు ఆయన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి (గుజరాత్) ముఖ్యమంత్రి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మతతత్వ పార్టీ అయిన ‘బీజేపీ’ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి. అంతే, అవకాశం దొరికింది, కాదు కాదు ఆయనే
టీఆర్ఎస్ సుపరిపాలనలో గత ఎనిమిదేండ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. దేశ జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు ఎక్కువ. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో ద�
వాతావరణ మార్పుల ప్రభావం విధానపరమైన సమస్య తప్ప వ్యక్తిగత బాధ్యత కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉండటం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతున్నది. కొన్ని దేశాల వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం ఫలితాలను అన�
గత ఎనిమిదేండ్ల బీజేపీ నిరంకుశ, నియంతృత్వ పాలనలో ఇలాంటివి అనేకం చూశాం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే కీలకం. దీనికి కొలమానమే ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వర్తించే ‘ఎన్నికల కమిషన్' (ఈసీ) ఆర్టికల్-324
సహకార బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే వీటిని ప్రైవేటు వ్యక్తులు రూ.10 లేదా రూ.100తో వాటాలు కొంటారు. (ప్రైవేట్ కంపెనీలో 75 ఏండ్ల కింద ఒక్క వాటా రూ.10 ఉండగా, నేడు అది లక్ష దాటింది. కానీ సహకార సంస్థలో ఆ రోజు వాటా విలువ �
గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువగా జరుపుకొంటారు. ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మ
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ‘మూర్ఖపు గాడిద’ కథ బాగా వైరల్ అయ్యింది. ఆ మూర్ఖపు గాడిద వారసులుగా కొంతమంది రాజకీయ నేతలు తెలంగాణలో తయారై తాము చెప్పే అబద్ధాలను నిజమని నమ్మించేందుకు తంటాలు పడుతున్నరు.
బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పోరాట పటిమ ముందు ఎవరైనా తలొగ్గక తప్పదు. ఆయన సంస్కరణలు భవిష్యత్తు అభివృద్ధికి సూచికలు. ఆయన నిర్ణయాలు సమగ్రతకు చిహ్నాలు. ఆయన చాణ్యకం, పోరాటం రాజకీయ నాయకులకు ఆదర్శం.