ఇటీవల కాలంలో బాలికలు బాలురతో సమానంగా చదువులు, క్రీడల్లో రాణిస్తున్నారు. మరోవైపు బాలికలపై అత్యాచారాలు, దాడులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లను మహాలక్ష్మిగా భావించే మన దేశంలో కన్న వెంటనే ఆడ పిల్లలను చెత
పది నెలలు మోసీ పురిటి నొప్పులన్నీ
మునిపంటిన బిగబట్టి బిడ్డకు జన్మనిస్తీ
బిడ్డను చూసి పురిటి నొప్పుల బాధ
ఇంత తీయనా అని మురిసిపోతి
కన్న బిడ్డను చూసి నా కలల ప్రతిరూపం
చైతన్యవంతమైన పాట పోరాటానికి ప్రతి రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నిన్నటి మలి దశతెలంగాణ ఉద్యమం వరకు పాటే పోరు కెరటం అయినది.
దోనుర్ యుద్ధం క్రీ.శ.1003-04లో చాళుక్య సత్యాశ్రయునికి, యువరాజు అయిన రాజేంద్ర చోళునికి మధ్యలో జరిగింది. దీని వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని వొట్టూరు శాసనం (క్రీ.శ.1007) ద్వారా తెలుస్తుంది.
రాష్ట్రంలో కళ్ల ముందు ప్రగతి కనిపిస్తున్నది. సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉంటున్నారు. రాజ్యాంగబద్ద పాలన నడుస్తోంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్నది.
జానపదుల ప్రకారం..: పూర్వం అక్కమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుండేవారు. పెద్ద వదిన ఒకరోజు ఆడబిడ్డకు పాలలో విషం ఇచ్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆనవాళ్లు తెలియకుండా ఊరిబయట పాతిపెడుతుంది. పాతిపెట్టిన చోట అడవి తంగేడ
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉ�
నేటి కేంద్ర పాలకులు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అట్టడుగు వర్గాల వారిని పైకి తెచ్చి, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని తపిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజ�
కుల వృత్తులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ రంగాలపై ఆధారపడినవారికి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నింపి మత్స్యకారులకు ఉపాధి కలిపిస్తున్నారు.