పిల్లల కేరింతలతో
ఇల్లు ఆనందడోలికలూగాలని..
ఆత్మీయత కరువైన గుమ్మానికి
నవ్వుల తోరణాలు కట్టాలని..
ప్రతి ఇల్లూ నందనవనమై వెల్లివిరియాలని..
అడివమ్మను అడిగి చెట్టు చెట్టు తిరిగి
బుట్ట నిండా తెచ్చుకున్న రంగులత
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని బడుగుల పిల్లల కోసం గురుకుల విద్యాలయాల నిర్మాణాలకు సిద్ధపడి అందుకోసం భారీగా గురుకులాలను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన బాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతా�
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూ�
ఆ బీట్ లేకపోతే గుజరాతీ దాండియా ‘బతుకమ్మ’ను మింగేస్తుంది. దాండియా ఇప్పటికే దేశాన్ని ఆవరించింది. తెలంగాణలో మాత్రం ‘బతుకమ్మ’ సంప్రదాయం దాండియా దాడిని చాలా మట్టుకు నిలువరించింది.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
చీకట్లో నీ మనసు జ్యోతివట్టి
వెలుగు రవ్వల్లో మేధస్సు సానవెట్టి
అక్షరాలకు ఆయువు పోస్తేనే
కొండచిలువలాంటి రహదారి కూడా
ఆకుపచ్చని పువ్వుల పరిమళమై
స్వాగతం పలుకతది..
కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం.
రాజకీయాల్లో నిన్నటి మాట రేపుండదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం ఏ కలలుగన్నారో ఆ కలలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రచురించిన ‘కోటి రతనాల వీణకు ప
నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను �
రాష్ట్రంలో 59,325 మంది చేనేత, దాని అనుబంధ కార్మికులున్నారు. 41,556 మంది పవర్ లూములపై, సుమారు 10 వేల పైచిలుకు మంది నేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 95 శాతం మంది పద్మశాలీలే ఉండటం గమనార్హం. రాష్ట్ర చేనేత
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతమే తన ఎజెండాగా విస్తరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్న
ఒక్క బక్కపలచని మనిషికి ఇంతటి ఆత్మబలం ఎక్కడిది? ఆయన ఒక్క పిలుపునిస్తే దేశమంతా ఎట్లా కదిలింది? ఇప్పటిలా సమాచార, సాంకేతిక విస్ఫోటనాలు లేవు కదా? ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు కదా? పైగా రాష్ట్రీయ స్వయం సేవ�