చాళుక్య విక్రమశకం-8, రుధిరోద్గారి సంవత్సరం ఉత్తరాయణ సంక్రాంతి సమయంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల దేవుని పాలనాకాలంలో వేములవాడలోని రాజేశ్వరస్వామికి సమర్పించిన దానాన్ని తెల్పుతూ వేయించిన శాసనం ఉంద
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
‘మీ పిల్లలు మీ పిల్లలే కారు.. అనంత స్వీయార్థమైన జీవితాభిలాషకు వారు కొడుకులు, కూతుళ్లు. వాళ్లు మీ ద్వారా వచ్చి మీతోనే ఉంటున్నా, మీకు చెందిన వారు మాత్రమే కారు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను ఏ మ
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చినవాటిని కూడా మోదీ ప్రభుత్వం నెరవేర్చకపోవటానికి ఈర్ష్యాద్వేషాలే కారణం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలే
హస్తం పార్టీ… కమలం పాట తెలంగాణలో తమకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆ పని కాంగ్రెస్ సీనియర్లే చేసి పెడుతుండగా.. స్టార్ కాంపెయినర్�
నిశితంగా పరిశీలిస్తే... ఆ నిరసనకారులెవరికీ నేరచరిత్ర లేదు. వారు సంఘ విద్రోహశక్తులు కారు. ఇక ఉద్యమకారులు అసలే కాదు. వారంతా తమ శరీరంలోని అణువణువులో దేశభక్తిని నింపుకొన్న దేశభక్తులు. పదికాలాలు జీవించడమంటే ద�
అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�
దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ జాతీయపార్టీ అవసరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే విజయం సాధిస్తారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమానికి సమాయత్త
వృత్తి ఏదైనా ఎల్లకాలం ఒకే రీతిన కొనసాగటాన్ని సమాజం అంగీకరించదు. కాలానుగుణంగా ప్రతి వృత్తిలోనూ మార్పు ఉండాల్సిందే. అందులోనూ అభివృద్ధి చెందిన ఇంగ్లండ్ లాంటి దేశంలో అది వ్యవసాయరంగం అయినా సరే.. మార్పు అనివ
ట్రెండ్ మారింది. ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారో.. ఆ సోషల్ మీడియానే నేడు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగింది. అక్కడినుంచి ఒక్క మాట అంటే ఇక్కడి నుంచి
అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా ముందు చిన్న దేశం ఉక్రెయిన్ నిలువటం కష్ట సాధ్యం లేదా అసాధ్యం అనుకున్న వారంతా విస్తుపోతున్న స్థితి. కొన్ని రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం, నెలలుగా కొనసాగుతున్నది. ఈ నేపథ్య�
‘ముర్ము’ వెనుక మర్మం రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది తామేనని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్నది. అందుకే తాము మారుమాట్లాడకుండా మద్దతు ప్రకటించినట్టు కొన్ని పార
జంతువుల జీవనం తొంభై శాతం సహజాతాలతో, పది శాతం ఐచ్ఛికతతో నిర్ణయమై సాగుతుంది. మానవ జీవనం తొంభై శాతం ఐచ్ఛికతపైన , పది శాతం సహజాతాలపైన ఆధారపడి ఉంటుంది. మానవ జీవితంలో ఈ ఐచ్ఛికత ప్రబలమైన పాత్రే మనిషికి అసాధారణమై�