అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�
దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ జాతీయపార్టీ అవసరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే విజయం సాధిస్తారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమానికి సమాయత్త
వృత్తి ఏదైనా ఎల్లకాలం ఒకే రీతిన కొనసాగటాన్ని సమాజం అంగీకరించదు. కాలానుగుణంగా ప్రతి వృత్తిలోనూ మార్పు ఉండాల్సిందే. అందులోనూ అభివృద్ధి చెందిన ఇంగ్లండ్ లాంటి దేశంలో అది వ్యవసాయరంగం అయినా సరే.. మార్పు అనివ
ట్రెండ్ మారింది. ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారో.. ఆ సోషల్ మీడియానే నేడు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగింది. అక్కడినుంచి ఒక్క మాట అంటే ఇక్కడి నుంచి
అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా ముందు చిన్న దేశం ఉక్రెయిన్ నిలువటం కష్ట సాధ్యం లేదా అసాధ్యం అనుకున్న వారంతా విస్తుపోతున్న స్థితి. కొన్ని రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం, నెలలుగా కొనసాగుతున్నది. ఈ నేపథ్య�
‘ముర్ము’ వెనుక మర్మం రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది తామేనని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్నది. అందుకే తాము మారుమాట్లాడకుండా మద్దతు ప్రకటించినట్టు కొన్ని పార
జంతువుల జీవనం తొంభై శాతం సహజాతాలతో, పది శాతం ఐచ్ఛికతతో నిర్ణయమై సాగుతుంది. మానవ జీవనం తొంభై శాతం ఐచ్ఛికతపైన , పది శాతం సహజాతాలపైన ఆధారపడి ఉంటుంది. మానవ జీవితంలో ఈ ఐచ్ఛికత ప్రబలమైన పాత్రే మనిషికి అసాధారణమై�
పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. ప్రథమ బహుమతి 51,116/- (ఒకరికి) ద్వితీయ బహుమతి 21,116/- (ఒకరికి) తృతీయ బహుమతి 11,116/- (ఒకరికి) విశిష�
పల్లవి: పల్లె పల్లెనా పొద్దు పొడుపురా.. పచ్చని మాగాణమయ్యి పులకరించెరా! శెరువు నిండెరా శెల్క పండెరా.. ఇది చంద్రశేఖరన్న మిషన్ కాకతీయరా! పనులు పెరిగి వలసలన్నీ ఆగిపోయెరా పసిడి వనములాగ ఊరు మెరిసిపోయెరా పంటసేల
ఆ:వె కేసియారు వెంట కెరటాలవలె జనుల్ కలసిమెలసి పోరు సలిపినారు నాటి పోరు పలము మేటి తెలంగాణ మరువలేము మిమ్ము మాన్యవర్య! ఆ:వె మేలు చేయదలచి మిషను భగీరథ పేరుపెట్టె తాగు నీరుకొరకు మనసు మంచిదైన మార్గంబు దొరకును మర
అమావాస్యదో పక్షం పౌర్ణమిదో సగం అది ఖగోళ వైనం.. నా తెలంగాణ తద్భిన్నం! అరవయ్యేండ్ల చీకట్లకు మంగళం ఎనిమిదేండ్లుగా వెన్నెల మయం… నిన్న మొన్నటి.. నేటి రేపటి తరం రంది లేని బతుకుల తీరం ఎన్నో ఉపాయాల ఫలితం… వెలిత�
పల్లవి: తెలుగు రాష్ట్రము ఇది తెలంగాణ రాష్ట్రము తెలుసుకొంటె దేశంలో ఇదే కదా శ్రేష్ఠము ॥తెలుగు॥ చరణం: చెరువు నీరు నిండగా చేను చెలక పండగా కాకతీయ పథకము పసిడి పంట పండగా వృద్ధులకు ఆసరా సేదతీర్చె మెండుగా కల్యాణల�