పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. ప్రథమ బహుమతి 51,116/- (ఒకరికి) ద్వితీయ బహుమతి 21,116/- (ఒకరికి) తృతీయ బహుమతి 11,116/- (ఒకరికి) విశిష�
పల్లవి: పల్లె పల్లెనా పొద్దు పొడుపురా.. పచ్చని మాగాణమయ్యి పులకరించెరా! శెరువు నిండెరా శెల్క పండెరా.. ఇది చంద్రశేఖరన్న మిషన్ కాకతీయరా! పనులు పెరిగి వలసలన్నీ ఆగిపోయెరా పసిడి వనములాగ ఊరు మెరిసిపోయెరా పంటసేల
ఆ:వె కేసియారు వెంట కెరటాలవలె జనుల్ కలసిమెలసి పోరు సలిపినారు నాటి పోరు పలము మేటి తెలంగాణ మరువలేము మిమ్ము మాన్యవర్య! ఆ:వె మేలు చేయదలచి మిషను భగీరథ పేరుపెట్టె తాగు నీరుకొరకు మనసు మంచిదైన మార్గంబు దొరకును మర
అమావాస్యదో పక్షం పౌర్ణమిదో సగం అది ఖగోళ వైనం.. నా తెలంగాణ తద్భిన్నం! అరవయ్యేండ్ల చీకట్లకు మంగళం ఎనిమిదేండ్లుగా వెన్నెల మయం… నిన్న మొన్నటి.. నేటి రేపటి తరం రంది లేని బతుకుల తీరం ఎన్నో ఉపాయాల ఫలితం… వెలిత�
పల్లవి: తెలుగు రాష్ట్రము ఇది తెలంగాణ రాష్ట్రము తెలుసుకొంటె దేశంలో ఇదే కదా శ్రేష్ఠము ॥తెలుగు॥ చరణం: చెరువు నీరు నిండగా చేను చెలక పండగా కాకతీయ పథకము పసిడి పంట పండగా వృద్ధులకు ఆసరా సేదతీర్చె మెండుగా కల్యాణల�
చీమలన్నీ కలిసి పాములకు వణుకు పుట్టించినయ్ గడ్డిపోచలన్నీ కలిసి అహంకారాన్ని బంధించినయ్! ఎడారి తలపించిన చోటే ఎద నిండా నీటిని నింపుతోంది కరువు తాండవమాడిన చోటే కడుపు నిండా అన్నం పెడుతోంది! ప్రతి తల్లి ముఖ�
పల్లవి: తల్లీ.. నీ ఘనకీర్తి చరిత పుటలో నిలిచినదమ్మా జననీ… నీ ప్రగతిపథం హిమశిఖరం తాకినదమ్మా ఇదే.. మా తెలంగాణ అభివృద్ధికి ఇది చిరునామా సగర్వంగా చాటిచెప్పుకొనే పర్వదినం ఇదేనమ్మా… చరణం: మారుమూల పల్లెల్లో మ�
పరిపాలనలో ఉగాది పచ్చడిలో లాగ షడ్రుచులుంటాయి. అంతిమంగా మంచి జరిగిందా, లేదా? ఎంత ప్రగతి సాధించామనేదే కొలమానం. కేసీఆర్ నేతృత్వంలోని ఈ ఎనిమిదేండ్ల ప్రభుత్వ పాలనాతీరును ఎనిమిది విధాలుగా విశ్లేషిస్తే...
ఎనిమిదేండ్లు ఎంత స్వల్పకాలం. ఒక వ్యక్తి జీవితంలోనే ఈ వ్యవధి ఎంతో చిన్నది. అటువంటిది ఒక రాష్ట్ర చరిత్రలో..! ఈ స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. మూడుదశలుగా ఈ ప్రస్థానాన్ని తీసుకోవచ్చు. రాష�
గౌతమ బుద్ధుడు అడుగు మోపిన అస్మక గణం తొలి తెలుగు నేల తంగేడు పూల కాంతుల్లో నింగిని పూసిన నక్షత్రాలు బురుక బండ్ల సవ్వారులో తెలంగాణ గిత్తల పోరు అచ్చులు మన తెలంగాణ! ఎత్తయిన మట్టికోట ముందు ఎల్లమ్మ ఎండి బోనం నాగ
ఆధునిక సమాజంలోనూ స్త్రీ, పురుష అక్షరాస్యతలో అసమానతలు స్పష్టంగా కనపడుతున్నాయి. ‘జాతీయ గణాంకాల సంస్థ-2021’ ప్రకారం దేశంలో పురుషుల అక్షరాస్యత 84.70 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.30 శాతం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో దే�