మన వాగ్గేయకారుడు ఈగ బుచ్చిదాసు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వైభవోపేతంగా ఆవిష్కృతమైన తరుణంలో స్వామి సన్నిధిలో కాలం వెల్లబుచ్చిన ఇద్దరు మహానుభావులను గురించి తెలుసుకోవాల్సిన సమయం ఇది. తన సంకీర్�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ‘సార్త్రె’ తెచ్చిన అస్తిత్వవాదం, ఆయన సహచరి సిమోన్ దబుహి రాసిన ‘ది సెకండ్ సెక్స్’ గ్రంథం స్త్రీవాద భావజాలాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చింది. స్�
రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో పిల్లలతో సాహిత్య సృజన చేయించడానికి మొట్టమొదటి కథా కార్యశాల మార్చి 27న నిజామాబాద్లో జరిగింది.రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ బాలసాహిత్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. మార్చి 4న పాఠశాల�
భూమి స్వేదాన్ని గాక రక్తాన్ని స్రవిస్తున్నప్పుడు ప్రేమ ఫలాలు పండవు నేల శిశువుల్ని గాక శవాల్ని ప్రసవిస్తున్నప్పుడుఊయల పాటలుండవు గెలిచేది ఏ దేశమైనాఒరిగేది అతడి దేహమే!పోరాడేది అగ్రరాజ్యమైనా ఉగ్రరాజ్యమ�
హాయిగా సంధ్యారాగం పాడుకుంటున్న సెలయేటిలో ఒకరు అసూయ రాయి విసురుతారు గేయం కాస్త గాయం అయి వేధిస్తుంటుంది.. అలై బలై వేసుకుంటూ అందరం చదువులో మునిగితే ఇద్దరి మధ్యలో హిజాబ్ విసిరి పుస్తకాల నిండా విద్వేషం నింప
నాస్తి విద్యాసమం చక్షుః నాస్తి సత్యసమం వ్రతం నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం ‘విద్’లు జ్ఞానె అనే ధాతువు నుంచి విద్య అనే పదం పుట్టింది. విద్య అంటే.. కేవలం రాయడం, చదవడం మాత్రమే కాదు. యుక్తాయుక్త వ�
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని,
నా హృదయంలో నా ప్రాణంలో… ఇంకా కొన్ని గాయాలు పట్టడానికి, కొంత జాగా చేసి వుంచాను! ఎవరికి తెలుసు నవ్వుతూనే, నవ్విస్తూనే నేను ఇవ్వడం ఇష్టం లేక… ఎవరైనా ‘ఖంజర్’ విసురుతారేమో?! గుండెమీద బరువుంది తలమీద బరువుం
రుద్రమంత్రి కొడుకు కాటయ, కాటయ కొడుకు పసాయిత, అతని కొడుకు వీరపసాయిత. ఇతడు ధైర్యంలో విక్రమార్కుడిగా, దానగుణంలో కర్ణుడు. ఈ వీర పసాయిత కింద పనిచేసేవాడు సోమమంత్రి. ఈయన వేయించిన ఈ శాసనం చాలా విశేషమైనది. సోమమంత్ర�
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
తెలంగాణలోని వస్తు సంస్కృతి ప్రపంచంలోని ఏ దేశాని కన్నా తక్కువేమీ కాదు, నిజానికి ఆయా దేశాల కన్నా ఎక్కువ. రాసిలో, వాసిలో ఎక్కువ నాణ్యంగా ఉన్నాయి. అందుకే గత డిసెంబర్లో మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్లో పర్యటించి�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన విద్యావ్యవస్థలోనే విప్లవాత్మక మార్పునకు నాంది కాబోతున్నది. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ సాధనలో వెనకబడి ఉన్న వర్గాల విద్యార్థులకు ఇద�