ఉన్నది ఇరవై గుంటల భూమి. ఎవుసం జేస్తే కనీసం తిండికి సరిపడా దిగుబడి రాని పరిస్థితి. మరోవైపు ఏ పనీ చేయలేని దివ్యాంగురాలైన ఇల్లాలు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువుకు చేసిన అప్పులు. ఆ అప్పుల బాధ తాళలేక నిద్రపోని రాత
శాంతియుత వాతావరణంలో బతుకుతున్న రాష్ట్ర ప్రజలను మత, కుల గజ్జి కొలిమిలోకి లాగాలనే కుట్రలు జోరందుకున్నాయి. అధికారమే పరమావధిగా ప్రజలను వేరే చేసేందుకు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా సరే అధికార ప�
చరిత్ర నుంచి ఏం నేర్చుకోవాలి? సమాజంలో, సంస్కృతిలో ఉన్న వైవిధ్యాన్ని అందులో ఉన్నఆనందాన్ని కలిసి పంచుకోవడమా లేక భిన్నత్వాన్ని వైరుధ్యంగా మార్చుకొని కుత్తుకలు కోసుకోవడమా? చరిత్ర చెప్పే పాఠం ఏమిటి? భారత చర�
సనాతన సంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలు బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి, విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భా�
తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకోవటానికి ముందు కొన్ని నెలలపాటు తెలంగాణ తప్ప మరి దేనిగురించీ కేసీఆర్ ఆలోచించేవారు కాదు. మేధావులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, కళాకారులతో ఎడతెగని చర్చలు జరుపుతూ తెలంగాణకు సంబం
ఆధ్యాత్మికత సమష్టి కృషి కాదు. వ్యక్తిగతమైన సాధన, వృద్ధి, సిద్ధి. అందుకు ధైర్యం, ైస్థెర్యం కావాలి. సత్యాన్ని తెలుసుకోవడంలో అవసరమైతే తన పూర్వ అభిప్రాయాలను దాటగల ధైర్యం ఉండాలి. తెలుసుకున్న తర్వాత దృష్టి విక్
మన వాగ్గేయకారుడు ఈగ బుచ్చిదాసు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వైభవోపేతంగా ఆవిష్కృతమైన తరుణంలో స్వామి సన్నిధిలో కాలం వెల్లబుచ్చిన ఇద్దరు మహానుభావులను గురించి తెలుసుకోవాల్సిన సమయం ఇది. తన సంకీర్�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ‘సార్త్రె’ తెచ్చిన అస్తిత్వవాదం, ఆయన సహచరి సిమోన్ దబుహి రాసిన ‘ది సెకండ్ సెక్స్’ గ్రంథం స్త్రీవాద భావజాలాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చింది. స్�
రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో పిల్లలతో సాహిత్య సృజన చేయించడానికి మొట్టమొదటి కథా కార్యశాల మార్చి 27న నిజామాబాద్లో జరిగింది.రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ బాలసాహిత్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. మార్చి 4న పాఠశాల�
భూమి స్వేదాన్ని గాక రక్తాన్ని స్రవిస్తున్నప్పుడు ప్రేమ ఫలాలు పండవు నేల శిశువుల్ని గాక శవాల్ని ప్రసవిస్తున్నప్పుడుఊయల పాటలుండవు గెలిచేది ఏ దేశమైనాఒరిగేది అతడి దేహమే!పోరాడేది అగ్రరాజ్యమైనా ఉగ్రరాజ్యమ�
హాయిగా సంధ్యారాగం పాడుకుంటున్న సెలయేటిలో ఒకరు అసూయ రాయి విసురుతారు గేయం కాస్త గాయం అయి వేధిస్తుంటుంది.. అలై బలై వేసుకుంటూ అందరం చదువులో మునిగితే ఇద్దరి మధ్యలో హిజాబ్ విసిరి పుస్తకాల నిండా విద్వేషం నింప
నాస్తి విద్యాసమం చక్షుః నాస్తి సత్యసమం వ్రతం నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం ‘విద్’లు జ్ఞానె అనే ధాతువు నుంచి విద్య అనే పదం పుట్టింది. విద్య అంటే.. కేవలం రాయడం, చదవడం మాత్రమే కాదు. యుక్తాయుక్త వ�
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�