కృష్ణా-తుంగభద్ర గర్భంలో ఉదయించిన సామ్రాజ్యం బాదామి చాళుక్యుల ఆధారాలున్న ప్రాంతం కృష్ణా-తుంగభద్రల సంగమ స్థలం జోగులాంబ-గద్వాల జిల్లాలోని అలంపూర్ పట్టణం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. వీరి రాజధాని బాదామి, ప్ర�
ఇహ లోకేహి ధనినాం.. పరోపి స్వజనాయతేస్వజనోపి దరిద్రాణాం.. సర్వదా దుర్జనాయతేఈ లోకంలో సామాన్యంగా తన వాడు కాక పోయినా ధనికుడైనప్పు డు అతన్ని ఆత్మీయునిగా భావించి అందరూ ఆదరిస్తారు. ఒక వేళ పేదవాడు తన వాడైనప్పటికి�
గాంధీ నామ్ జప్నా, జుమ్లా సర్కార్ అప్నా!! రేపు మహాత్మా గాంధీ వర్ధంతి.భారతీయులే కాదు, ప్రపంచమంతా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహానాయకులలో మహాత్మా గాంధీ ఒకరు. మార్టిన్ �
హైదరాబాద్లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు దారుణాల్లో హత్యలు చేసింది కట్టుకొన్న భర్తలే. ఒక ఘటనలో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇంకో ఘటనలో, భార్య మీద కోపంతో భర్త కన్నబిడ్డ ప్రాణాలు తీశాడు. వారికి బి�
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ�
తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేసిన ఉద్యమకారుడిగా యుద్ధనీతికి, ప్రభుత్వ సారథిగా రాజనీతికి కట్టుబడిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమం
తమను ఎవరూ పొగడటం లేదని బాధపడేవారు ఉంటారు గానీ.. తిట్టడం లేదని బాధపడేవారు ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. ఒక జాతీయపార్టీకి సంబంధించిన కథాకమామిషూ ఇది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లనే తిడుతున్నారు. మ�
కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ స�
ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలా�
అందమైన పల్లెటూరు. హఠాత్తుగా ఆ ఊరిలో ఓ ఇంటికి నిప్పంటుకున్నది. నిప్పంటుకున్న ఇంటి యజమాని మాత్రమే ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరిలోని మిగతా ప్రజలంతా తమ తమ ఇండ్ల వద్ద బకెట్లలో నీళ్లు పెట్టుకొని సిద్ధం
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర