వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దీంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, పాఠశాలల్
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశు�
టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగడంతో పూరించలేని శూన్యం ఏర్పడింది. భారత క్రికెట్ను ఉన్నతస్థానంలో నిలబెట్టిన నాయకుడిగా కోహ్లీ నిలిచిపోతాడు. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో జట్టులో �
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ- గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే కళా శకటాల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న దురుసుతనం, వివక్ష వివాదాస్పదమవుతున్నది. ఈ సారి కేంద్రం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కే
‘పిల్లల సంక్షేమం, విద్య కోసం వెచ్చిస్తున్న నిధులను మా ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు… భవిష్యత్ తరాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ఈ ఖర్చు చేస్తున్నాం… మన బిడ్డలు బాగుంటేనే మన భావి సమాజం బాగుంటుంది. అందుకే
‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి �
‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�
నా చిన్నతనంలో దగ్గు, సర్ది, జ్వరంతో పాటు ఇతర రోగాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రకృతి వైద్యం చేసేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయ కారం (మిరం), నేల గంధం మొదలైనవాటితో చికిత్స అందించేవారు. ఇది సర్వరోగ నివా�
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�
పశులు అంటే ఆయనకు ప్రాణం. చెట్టు, చేమ అంటే ఆయనకు శ్వాస. మట్టితోనే ఆయన జీవితం. తూరుపు తెలవారుతుండగానే వేపపుల్లేసుకొని ఇంటి నుంచి ఎల్లిండంటే.. పొద్దుగూకినంకనే ఇంటి ముఖం చూస్తుండే. ఊరంటే ప్రేమ. ఊరోళ్లకు ఆత్మీయ�
కొందరి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా ఎంతో మిగిలిపోయే వ్యక్తులు కోటికొక్కరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ మల్లాది చంద్రశేఖరశాస�
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ నాయకుడు సీతారామ్ ఏచూరి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన సీపీఎం, ఎ�