సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
హరిద్వార్లో 2021 డిసెంబర్ 28న జరిగిన ‘ధర్మసంసద్’లో పాల్గొన్న అఖాడాల (హిందూ బృందాల) నేతలు పలువురు మత విద్వేష ప్రసంగాలు చేశారు. ఆ సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు ఒకదానికి మించి మరొకటి ఉన్నాయి. అందులో.. ముస్ల�
రాష్ర్టాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో, వాటిని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటున్నది. భవిష్యత్ అవసరాలను గమనిస్తూ అవకాశాలున్న రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య పరికర�
‘నీ పాద కమల సేవయునీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయునుతాపస మందార! నాకు దయసేయగదే!’ (భాగవతం)ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది. కంస వధకు ముందు బలరా
కజకిస్థాన్లో ఈ నెల రెండవ తేదీ నుంచి దాదాపు వారం రోజుల పాటు చెలరేగిన హింసాయుత ఆందోళనలు అక్కడి ప్రజలలో పేరుకుపోయిన అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. కార్లకు ఉపయోగించే ఎల్పీజీ ధరల పెరుగుదలపై నిరసన మొదట ఝా�
భారతావనిలో యువత ప్రాధాన్యతను చాటిచెప్పిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఆద్యులు. యువ శక్తితోనే దేశ కీర్తి ప్రతిష్ఠలు నిలుస్తాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని వివేకానంద ఉద్బోధించారు. ఆయన కన్నుమూసి 120 ఏండ్లయి�
సంక్రాంతి శోభ తెలంగాణకు ఐదు రోజుల ముందే వచ్చింది. అది పల్లె ముంగిళ్లలోనే కాదు. రైతుల ముఖాల్లోనూ ప్రభవిల్లుతున్నది. రాష్ట్రంలో హరిత విప్లవానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన రైతుబంధు 50 వేల కోట్ల రూపాయల
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్
ఇండియా గుండెల మీదస్టెతస్కోప్ పెట్టి చూశానుపరీక్షగా..నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకుఅగ్నిలా చురకలు తగిలినసెగల అలజడి నాలో..ఇది రోగం కాదు ఘోరంఇది పాపం కాదు శాపంప్లీజ్… క్విక్…అందరూ ఒక్కొక్కరేముందుకు రండి!
కాలుష్యం ప్రాణాలను కబళిస్తూనే ఉన్నా.. మానవాళిలో ఇసుమంతైనా మార్పురావడం లేదు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికిపైగా మన దేశంలోని నగరాలే కావటం గమనార్హం. దేశంలో కొన్ని నగరాలు నివాసయోగ్యం కాన�
ప్రతి దేశమూ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంది. ఏదో ఒక మేర అభివృద్ధిని సాధిస్తుంది. ప్రజలకు నాయకత్వం వహించే ప్రభుత్వాలు తమ లక్ష్యం అభివృద్ధేనని ప్రకటిస్తాయి. వ్యక్తులుగా కూడా ప్రతి ఒక్కరూ తమ అభివృద్ధిని బే�
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహా, సూచనలివ్వటం మానుకొని భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె�
పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�