వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన విద్యావ్యవస్థలోనే విప్లవాత్మక మార్పునకు నాంది కాబోతున్నది. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ సాధనలో వెనకబడి ఉన్న వర్గాల విద్యార్థులకు ఇద�
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
‘గుజరాత్ మోడల్' అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గం�
కాషాయం కాదంటే.. దేశ ద్రోహి కిందే లెక్క నల్ల బట్టలు కప్పుకొంటేనే.. మత స్వేచ్ఛ ఉన్నట్లు అంట దేశం నిండా ఇప్పుడు రంగుల విభజన.. ధర్మం అంటే ఒకే రంగు కాదంటే దేవుడిని ధిక్కరించినట్లే రెచ్చగొట్టే రంగు ఒకటి ఎప్పుడూ మ�
ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
కుటుంబాన్ని సమర్థంగా నడిపించే శక్తి ఒక్క మహిళకే ఉన్నది. ఆ సామర్థ్యాన్ని వంటింటికే పరిమితం చేయకూడదు. ఈ నాయకత్వ లక్షణాలు సమాజ ఉన్నతికి దోహదపడాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ
‘లేని రోగం నాకొచ్చే ఓ భామా.. నన్ను వట్టుకొని ఏ దేశం బోతవ్ నా భామో.. నిన్నెంత మంది ఎన్ని మాటలంటరో ఓ భామా.. ఎనుక కొంతమంది ఎక్కిరిత్తరు నా భామో.. ముందు కొంతమంది ముచ్చటవెడ్తరు ఓ భామా.. మనకో బిడ్డ వుడితే నా భామో.. మనక�
బీహార్ ఫోబియా కాంగ్రెస్ నాయకులకు బీహార్ ఫోబియా పట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వంలో బీహార్ బ్యాచ్దే హవా నడుస్తుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశా
హక్కుల హననంలో మరో కొత్త అధ్యాయానికి కేంద్రంలోని మోదీ సర్కార్ తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం (ఢిల్లీ) నుంచి రిపోర్ట్ చేసే జర్నలిస్టులకు ఇచ్చే అధికారిక గుర్తింపు (అక్రెడిటేషన్) విషయంలో ఇట
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�