సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని,
నా హృదయంలో నా ప్రాణంలో… ఇంకా కొన్ని గాయాలు పట్టడానికి, కొంత జాగా చేసి వుంచాను! ఎవరికి తెలుసు నవ్వుతూనే, నవ్విస్తూనే నేను ఇవ్వడం ఇష్టం లేక… ఎవరైనా ‘ఖంజర్’ విసురుతారేమో?! గుండెమీద బరువుంది తలమీద బరువుం
రుద్రమంత్రి కొడుకు కాటయ, కాటయ కొడుకు పసాయిత, అతని కొడుకు వీరపసాయిత. ఇతడు ధైర్యంలో విక్రమార్కుడిగా, దానగుణంలో కర్ణుడు. ఈ వీర పసాయిత కింద పనిచేసేవాడు సోమమంత్రి. ఈయన వేయించిన ఈ శాసనం చాలా విశేషమైనది. సోమమంత్ర�
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
తెలంగాణలోని వస్తు సంస్కృతి ప్రపంచంలోని ఏ దేశాని కన్నా తక్కువేమీ కాదు, నిజానికి ఆయా దేశాల కన్నా ఎక్కువ. రాసిలో, వాసిలో ఎక్కువ నాణ్యంగా ఉన్నాయి. అందుకే గత డిసెంబర్లో మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్లో పర్యటించి�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన విద్యావ్యవస్థలోనే విప్లవాత్మక మార్పునకు నాంది కాబోతున్నది. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ సాధనలో వెనకబడి ఉన్న వర్గాల విద్యార్థులకు ఇద�
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
‘గుజరాత్ మోడల్' అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గం�
కాషాయం కాదంటే.. దేశ ద్రోహి కిందే లెక్క నల్ల బట్టలు కప్పుకొంటేనే.. మత స్వేచ్ఛ ఉన్నట్లు అంట దేశం నిండా ఇప్పుడు రంగుల విభజన.. ధర్మం అంటే ఒకే రంగు కాదంటే దేవుడిని ధిక్కరించినట్లే రెచ్చగొట్టే రంగు ఒకటి ఎప్పుడూ మ�
ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
కుటుంబాన్ని సమర్థంగా నడిపించే శక్తి ఒక్క మహిళకే ఉన్నది. ఆ సామర్థ్యాన్ని వంటింటికే పరిమితం చేయకూడదు. ఈ నాయకత్వ లక్షణాలు సమాజ ఉన్నతికి దోహదపడాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ
‘లేని రోగం నాకొచ్చే ఓ భామా.. నన్ను వట్టుకొని ఏ దేశం బోతవ్ నా భామో.. నిన్నెంత మంది ఎన్ని మాటలంటరో ఓ భామా.. ఎనుక కొంతమంది ఎక్కిరిత్తరు నా భామో.. ముందు కొంతమంది ముచ్చటవెడ్తరు ఓ భామా.. మనకో బిడ్డ వుడితే నా భామో.. మనక�