2022 ఏడాదికి ‘రంగినేని ఎల్ల మ్మ సాహిత్య పురస్కారం’ ఎంపిక కోసం 2020, 2021, 2022 సం వత్సరాల్లో ప్రచురింపబడిన తెలుగుకథా సంపుటాలను ఆహ్వానిస్తున్న ట్లు పురస్కార కమిటీ తెలిపింది. సం పుటాలు 5 ప్రతులను 30 నవంబర్ 2022 లోగా పంపించాలని కమిటీ కోరింది. సిరిసిల్లలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విజేతకు అవార్డు కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, పురస్కారపత్రం అందజేస్తారు. అందరికీ ఆహ్వానం.
కథా సంపుటాలు పంపాల్సిన చిరునామా
అధ్యక్షులు రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం-2022
రంగినేని సుజాత మోహన్రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్
బాలాజీ నగర్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల- 505301