మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయలేదు. దేశ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైత�
ఆ బాండ్ పేపర్ చెల్లదంట బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఆ పార్టీ తీరు అప్పుడే బాగానే వంటబట్టినట్టుంది. హామీలకు పూచీకత్తుగా బాండ్ రాసిస్తానని ఓటర్లకు చెబుతున్నారట. అయినా జనం
ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో సంపూర్ణ ఆధిపత్యం కోసం జర్మనీ నియంత హిట్లర్ బాటలో నడుస్తున్నారు. విపక్ష నేతలను లొంగదీసుకోవటానికి ఈడీ, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) లాంటి కేంద్�
దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కావడం స్వతంత్ర భారత చరిత్రలోనే భారీ మార్పునకు సంకేతంగా చెప్పుకోవచ్చు. నాడు 2001లో సింహగర్జన మహోద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగ�
రెండు దశాబ్దాల కిందట, విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు ‘కులం కుల్లురా-మతం మత్తురా..’ అంటూ గోడలపై నినాదాలు రాసినవాళ్లం. ఆ చైతన్యాన్ని నింపుకొన్న హృదయంతో రాజకీయాలను కొనసాగిస్తున్న వాళ్లం. అభివృద్ధ�
ముస్లిం రాజుల పాలనలో కట్టిన హుస్సేను సాగరు నీళ్లు, ఆకులతో మమేకమై పచ్చగా మెరుస్తున్నాయి. ఖురాన్ పఠనాలేవో వినిపిస్తున్నట్టు! నట్టనడుమ విశాలంగా విస్తరించిన జీబ్రాల్టర్ రాయి! అది ఎడారి అయినా, ఏరైనా అలజడుల
బాబు.. బాబు మీకు దండం పెడుతా. ఆ నినాదం మాత్రం చేయకండి. నిజంగా నా మీద అభిమానం ఉంటే మరేదైనా అనండి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీటింగ్కు వెళ్లినచోట ముందుగానే కార్యకర్తలను వేడుకుంటున్నారట. కాబోయే సీఎం �
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారి తన వెంట వచ్చేవారికి మంచి ప్యాకేజీ ఉంటుందని ఎర వేసినా కొందరు కాంగ్రెస్ నేతలు లొంగల�
స్త్రీ అంటే శక్తి. స్త్రీ శక్తి లేనిదే హరిహర బ్రహ్మాదులు కూడా ఏమీ చేయలేరు. మూలమైన పరాశక్తే ముగ్గురమ్మలుగా మారి త్రిమూర్తులకు శక్తినిచ్చింది. బ్రహ్మ సృష్టి చేయాలంటే శక్తి అవసరం. అవిద్య నుంచి విద్యా స్వరూ�
పల్లవి: ఇదిగిదిగో ఇదేరా అసలు సిసలు తెలంగాణ ఇదిగో ఇటు చూడరా మనము కలలుగన్న తెలంగాణ ఇదిగిదిగో ఇదేరా మన అస్తిత్వపు తెలంగాణ ఇదిగో ఇటు చూడరా మన ఆత్మగౌరవ తెలంగాణ ॥ఇదిగిదిగో ॥ చరణం: అమరుల ఆత్మార్పణలతో, సకలజనుల సమ�
అనంత ఆకాశంలో ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి చూస్తే ఈ భూగోళం అతి సూక్ష్మబిందువుగా కనిపిస్తుంది. అది ఇప్పటికిప్పుడు ఆవిరైనా ఆ మహా విశ్వచైతన్యానికి లెక్కలోకిరాని విషయం. ఆ మహా విస్తృతిలో మనిషి ప్రాధాన్యం, వైభ�
(నేడు జయశంకర్ సార్ జయంతి) వొడువని ముచ్చటలెన్నో చెప్పి తెలంగాణ వెతలను తెలిపినోడు జాతి జన హృదయాల్లో నిలిచినోడు తెలంగాణ ప్రజల బతుకు పాటయై పల్లె పల్లె తిరిగి ప్రజలకు చెప్పినోడు తెలంగాణ నేల చెర విడిపించ కద�