డీఆర్డీఓ లాంటి ప్రతిష్ఠాత్మక రక్షణ సంస్థలకు నిలయం హైదరాబాద్. ఇక్కడ డిఫెన్స్ కారిడార్కు అవసరం ఉన్నంత మేర భూమి అందుబాటులో ఉన్నది. అన్ని రకాలుగా అనువుగా ఉన్న ఈ నగరంలో డిఫెన్స్ కారిడార్ పెట్టమని రాష్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘మైండ్ గేమ్’ ఆడుతున్నది. మోదీ-షా కేంద్రంగా ఈ ఆటలు సాగుతున్నాయి. మత విద్వేషాలను సమాజంపై వదిలి బీజేపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ర్టా�
దేశం అప్పుల కుప్పగా మారింది. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ పెరగనంత అప్పులు బీజేపీ పాలనలో పెరిగాయి. 2014 నుంచి నేటి వరకు దేశీయ అప్పు రెట్టింపైంది. 2022 మార్చి నాటికి రూ.133 లక్షల కోట్లు అప్పున్నది. ఇది స్థ
మన దేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని సాధించుకున్నది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశం ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రస్థానాన్ని ప్రారంభి
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఏ ఉప ఎన్నికకైనా సహేతుక కారణాలుండేవి. సాధారణంగా ప్రజాప్రతినిధి చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక అవసరం ఏర్పడేది. కానీ ఇప్పటి
సజ్జన సాంగత్యం అందరికీ మంచిది. అయితే, సద్గుణాలు లేనివారు మంచివాళ్ల పక్కన నిలబడగలరా? వారి దగ్గరికైనా రాగలరా? అసలు సజ్జన సాంగత్యానికి ఉండాల్సిన అర్హత ఏమిటి? ‘పసువా సౌ పాలా పరౌ రహూ రియా య ఖీజి’ అనే దోహాలో ‘దున
మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయలేదు. దేశ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైత�
ఆ బాండ్ పేపర్ చెల్లదంట బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఆ పార్టీ తీరు అప్పుడే బాగానే వంటబట్టినట్టుంది. హామీలకు పూచీకత్తుగా బాండ్ రాసిస్తానని ఓటర్లకు చెబుతున్నారట. అయినా జనం
ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో సంపూర్ణ ఆధిపత్యం కోసం జర్మనీ నియంత హిట్లర్ బాటలో నడుస్తున్నారు. విపక్ష నేతలను లొంగదీసుకోవటానికి ఈడీ, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) లాంటి కేంద్�
దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కావడం స్వతంత్ర భారత చరిత్రలోనే భారీ మార్పునకు సంకేతంగా చెప్పుకోవచ్చు. నాడు 2001లో సింహగర్జన మహోద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగ�
రెండు దశాబ్దాల కిందట, విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు ‘కులం కుల్లురా-మతం మత్తురా..’ అంటూ గోడలపై నినాదాలు రాసినవాళ్లం. ఆ చైతన్యాన్ని నింపుకొన్న హృదయంతో రాజకీయాలను కొనసాగిస్తున్న వాళ్లం. అభివృద్ధ�
ముస్లిం రాజుల పాలనలో కట్టిన హుస్సేను సాగరు నీళ్లు, ఆకులతో మమేకమై పచ్చగా మెరుస్తున్నాయి. ఖురాన్ పఠనాలేవో వినిపిస్తున్నట్టు! నట్టనడుమ విశాలంగా విస్తరించిన జీబ్రాల్టర్ రాయి! అది ఎడారి అయినా, ఏరైనా అలజడుల