రాజకీయాల్లో నిన్నటి మాట రేపుండదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం ఏ కలలుగన్నారో ఆ కలలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రచురించిన ‘కోటి రతనాల వీణకు ప
నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను �
రాష్ట్రంలో 59,325 మంది చేనేత, దాని అనుబంధ కార్మికులున్నారు. 41,556 మంది పవర్ లూములపై, సుమారు 10 వేల పైచిలుకు మంది నేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 95 శాతం మంది పద్మశాలీలే ఉండటం గమనార్హం. రాష్ట్ర చేనేత
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతమే తన ఎజెండాగా విస్తరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్న
వెనుకబడిన (బీసీ) కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయించడం అభినందనీయం. రాష్ట్ర ప్రజలు నలుమూలల నుంచి విద్య, వ్యాపార, వాణిజ్య, దవాఖాన పనుల కోసం హైదరాబాద్కు వచ్చేవారు ఒకరోజు రా
కరెంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు, అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్�
దిగజారిన రాజకీయ గోడు! నా గోడు ప్రజాస్వామ్య గోడు! రాజీనామాలు రాజకీయ డ్రామాలు! అనుచరులు-అభిప్రాయాలు తెరకెక్కు! ఐదేండ్ల ఓటరు తీర్పు అటకెక్కు! పాత ముఖాలు కొత్త కథలు, కొత్త రంగు వేషాలు! చెడు వినవద్దు, కనవద్దు చె�
విశ్వవిద్యాలయాలు జ్ఞాన భాండాగారాలు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసి మార్గనిర్దేశనం చేసే దిక్సూచీలు. విద్యార్థులను చైతన్యపరుస్తూ దేశ పురోభివృద్ధికి తోడ్పడేలా వారిని కార్యోన్ముఖులను చేసే బృహత�
కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయి, జాతీయత, దేశభక్తి అని చెప్పుకొనే బీజేపీకి అవకాశం ఇస్తే.. నమ్మి నానబోస్తే-పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది దేశ ప్రజల పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా న�
‘పాశిగామ’(పాషాయిగాం)గా పిలుచుకొనే చిన్న పల్లె జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఎవరి దృష్టినీ ఆకర్షించని ఈ పల్లె ఒకనాడు, బౌద్ధ భిక్షువుల పాద స్పర్శలతో పులకరించింది. �
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్�
సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అత్యంత ఆవశ్యకం. అంతర్జాతీయ పోటీని తట్టుకొని ముందుకుపోవాలంటే నవకల్పనలు దోహదపడతాయి. వీటిద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్