అరవై ఏండ్లు ఉమ్మడి పాలనలో చిక్కిశల్యమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే స్థిరాభివృద్ధి వైపు పయనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తాగు, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ నేడు కాళేశ్వర జలాలతో కళకళలాడుతున్నది.
వివిధ జిల్లాల సమీకృత పరిపాలనా భవనాల ప్రారంభోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగ సభలు దేశానికి కొత్త పొద్దును వాగ్దానం చేసే చారిత్రక వేదికలుగా నిలుస్తున్నాయి.
రాజకీయాల్లో నిన్నటి మాట రేపుండదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం ఏ కలలుగన్నారో ఆ కలలను ఒక్కొక్కటిగా నిజం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రచురించిన ‘కోటి రతనాల వీణకు ప
నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను �
రాష్ట్రంలో 59,325 మంది చేనేత, దాని అనుబంధ కార్మికులున్నారు. 41,556 మంది పవర్ లూములపై, సుమారు 10 వేల పైచిలుకు మంది నేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 95 శాతం మంది పద్మశాలీలే ఉండటం గమనార్హం. రాష్ట్ర చేనేత
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతమే తన ఎజెండాగా విస్తరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్న
వెనుకబడిన (బీసీ) కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయించడం అభినందనీయం. రాష్ట్ర ప్రజలు నలుమూలల నుంచి విద్య, వ్యాపార, వాణిజ్య, దవాఖాన పనుల కోసం హైదరాబాద్కు వచ్చేవారు ఒకరోజు రా
కరెంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పట్ల ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష సాధింపు, అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్�
దిగజారిన రాజకీయ గోడు! నా గోడు ప్రజాస్వామ్య గోడు! రాజీనామాలు రాజకీయ డ్రామాలు! అనుచరులు-అభిప్రాయాలు తెరకెక్కు! ఐదేండ్ల ఓటరు తీర్పు అటకెక్కు! పాత ముఖాలు కొత్త కథలు, కొత్త రంగు వేషాలు! చెడు వినవద్దు, కనవద్దు చె�