కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల దేశ ద్రవ్య లోటు రూ.లక్షల కోట్లకు చేరుకుంది. అంటే, దాని అర్థం ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువ, రాబడి తక్కువ అని.
అరక లేదు భూమి లేదు
కౌలుదారులు జీతగాళ్లుగా వెట్టి చాకిరీలు
ఎదిరిస్తే వీపుల మీద బండలు, వాతలు
జుట్టుకు పన్ను ఊరేగింపుకు హుకుమత్లు
తెలుగు భాష గొంతు పిస్కిన ఉర్దూ ఫర్మానాలు
స్వాతంత్య్రానికి పూర్వం భారత్లోని వందలాది సంస్థానాల్లో హైదరాబాద్, కశ్మీర్ రాష్ట్ర, దేశ ప్రతిపత్తి గల పెద్ద సంస్థానాలు. ఇవి ఢిల్లీలోని కేంద్ర పాలకుల సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆంగ్లేయులకు పన్నుల�
ఆధునిక కాలంలో విశ్వవిద్యాలయాలు అత్యంత గొప్ప ఆవిష్కరణలు. నిరంతర పరిశోధనలు, సృజనాత్మకమైన ఆలోచనలకు వేదికైన ఈ విద్యాలయాలు నవీన జీవన విధానానికి మార్గదర్శనం చేస్తాయి.
నీళ్లు, నిధులు, నియామకాలు’ ఎజెండాగా తెలంగాణ మలి విడత పోరాటం సాగింది. ఉద్యమ నేత కేసీఆర్ అకుంఠిత దీక్ష, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించింది.
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకం రైతులకేమో గానీ బీమా కంపెనీలకు మాత్రం ఆదాయ వనరుగా మారింది. ప్రధాని మోదీ దేశ రైతాంగం మేలు కోసం ఈ పథకాన్ని 2016, ఫిబ్రవరి 18న ప్రారంభించారు.