స్వాతంత్య్రానికి పూర్వం భారత్లోని వందలాది సంస్థానాల్లో హైదరాబాద్, కశ్మీర్ రాష్ట్ర, దేశ ప్రతిపత్తి గల పెద్ద సంస్థానాలు. ఇవి ఢిల్లీలోని కేంద్ర పాలకుల సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆంగ్లేయులకు పన్నుల�
ఆధునిక కాలంలో విశ్వవిద్యాలయాలు అత్యంత గొప్ప ఆవిష్కరణలు. నిరంతర పరిశోధనలు, సృజనాత్మకమైన ఆలోచనలకు వేదికైన ఈ విద్యాలయాలు నవీన జీవన విధానానికి మార్గదర్శనం చేస్తాయి.
నీళ్లు, నిధులు, నియామకాలు’ ఎజెండాగా తెలంగాణ మలి విడత పోరాటం సాగింది. ఉద్యమ నేత కేసీఆర్ అకుంఠిత దీక్ష, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించింది.
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకం రైతులకేమో గానీ బీమా కంపెనీలకు మాత్రం ఆదాయ వనరుగా మారింది. ప్రధాని మోదీ దేశ రైతాంగం మేలు కోసం ఈ పథకాన్ని 2016, ఫిబ్రవరి 18న ప్రారంభించారు.
అరవై ఏండ్లు ఉమ్మడి పాలనలో చిక్కిశల్యమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే స్థిరాభివృద్ధి వైపు పయనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తాగు, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ నేడు కాళేశ్వర జలాలతో కళకళలాడుతున్నది.
వివిధ జిల్లాల సమీకృత పరిపాలనా భవనాల ప్రారంభోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగ సభలు దేశానికి కొత్త పొద్దును వాగ్దానం చేసే చారిత్రక వేదికలుగా నిలుస్తున్నాయి.