సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉ�
కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. పుండు మీద కారం చల్లినట్లు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువులు, ఇంధన ధరలు పెరిగాయి. వాతావరణ మార్పులు, అధిక జనాభా, భూసారం తగ్గిపోవడం, సాగుభూమి తగ్గడం, నదులు ఎండిపోవడ�
హఠాత్తుగా తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి సాధించలేనిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరి ఏం సాధిస్తారు? లేక మీడియాలో వస్తున్న కథనాల ప్
అప్పుడప్పుడు మాటలు కూడా బరువెక్కుతాయి
మనసు మూలన మోయలేనన్ని
రాళ్ళతో గోడలు కడుతాయి
మమకారపు పూత లేని
తీగల్లా మనిషిని బంధించి
బాధించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
తెలంగాణ సంస్కృతి విలక్షణమైనది. రాష్ట్ర ప్రజలు జరుపుకొనే పండుగల్లో ‘బతుకమ్మ’ ప్రత్యేకమైనది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్న�
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.
నేటి కేంద్ర పాలకులు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అట్టడుగు వర్గాల వారిని పైకి తెచ్చి, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని తపిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజ�
కుల వృత్తులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ రంగాలపై ఆధారపడినవారికి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నింపి మత్స్యకారులకు ఉపాధి కలిపిస్తున్నారు.
పిల్లల కేరింతలతో
ఇల్లు ఆనందడోలికలూగాలని..
ఆత్మీయత కరువైన గుమ్మానికి
నవ్వుల తోరణాలు కట్టాలని..
ప్రతి ఇల్లూ నందనవనమై వెల్లివిరియాలని..
అడివమ్మను అడిగి చెట్టు చెట్టు తిరిగి
బుట్ట నిండా తెచ్చుకున్న రంగులత
ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా.
కర్ణాటకలో తెలంగాణం వినిపించటం ఒక అరుదైన సన్నివేశం. మరీ ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో వ్యవసాయ సంక్షో భం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇదెంతో సానుకూల పరిణామం అని చెప్పవచ్చు.