తెలంగాణ సంస్కృతి విలక్షణమైనది. రాష్ట్ర ప్రజలు జరుపుకొనే పండుగల్లో ‘బతుకమ్మ’ ప్రత్యేకమైనది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్న�
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.
నేటి కేంద్ర పాలకులు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అట్టడుగు వర్గాల వారిని పైకి తెచ్చి, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని తపిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజ�
కుల వృత్తులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ రంగాలపై ఆధారపడినవారికి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నింపి మత్స్యకారులకు ఉపాధి కలిపిస్తున్నారు.
పిల్లల కేరింతలతో
ఇల్లు ఆనందడోలికలూగాలని..
ఆత్మీయత కరువైన గుమ్మానికి
నవ్వుల తోరణాలు కట్టాలని..
ప్రతి ఇల్లూ నందనవనమై వెల్లివిరియాలని..
అడివమ్మను అడిగి చెట్టు చెట్టు తిరిగి
బుట్ట నిండా తెచ్చుకున్న రంగులత
ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా.
కర్ణాటకలో తెలంగాణం వినిపించటం ఒక అరుదైన సన్నివేశం. మరీ ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో వ్యవసాయ సంక్షో భం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇదెంతో సానుకూల పరిణామం అని చెప్పవచ్చు.
నిజాం రాజరికానికి చెందిన 14వ శతాబ్దపు ఈ ఉత్సవ ఖడ్గం 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ జనరల్కు చేరింది. ఈ కత్తిని వేలం పాటలో బ్రిటిష్ జనరల్ కొనుగోలు చేశారనే వార్త కూడా ఉన్నది.
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని బడుగుల పిల్లల కోసం గురుకుల విద్యాలయాల నిర్మాణాలకు సిద్ధపడి అందుకోసం భారీగా గురుకులాలను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన బాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతా�
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూ�
ఆ బీట్ లేకపోతే గుజరాతీ దాండియా ‘బతుకమ్మ’ను మింగేస్తుంది. దాండియా ఇప్పటికే దేశాన్ని ఆవరించింది. తెలంగాణలో మాత్రం ‘బతుకమ్మ’ సంప్రదాయం దాండియా దాడిని చాలా మట్టుకు నిలువరించింది.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�