2014లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి ఆచరణలో పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా రాజకీయపార్టీలు ఆలోచించని అనేక వినూత్న పథకాలకు కేసీఆర్ న�
దోనుర్ యుద్ధం క్రీ.శ.1003-04లో చాళుక్య సత్యాశ్రయునికి, యువరాజు అయిన రాజేంద్ర చోళునికి మధ్యలో జరిగింది. దీని వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని వొట్టూరు శాసనం (క్రీ.శ.1007) ద్వారా తెలుస్తుంది.
రాష్ట్రంలో కళ్ల ముందు ప్రగతి కనిపిస్తున్నది. సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉంటున్నారు. రాజ్యాంగబద్ద పాలన నడుస్తోంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్నది.
జానపదుల ప్రకారం..: పూర్వం అక్కమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుండేవారు. పెద్ద వదిన ఒకరోజు ఆడబిడ్డకు పాలలో విషం ఇచ్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆనవాళ్లు తెలియకుండా ఊరిబయట పాతిపెడుతుంది. పాతిపెట్టిన చోట అడవి తంగేడ
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉ�
కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. పుండు మీద కారం చల్లినట్లు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువులు, ఇంధన ధరలు పెరిగాయి. వాతావరణ మార్పులు, అధిక జనాభా, భూసారం తగ్గిపోవడం, సాగుభూమి తగ్గడం, నదులు ఎండిపోవడ�
హఠాత్తుగా తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి సాధించలేనిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరి ఏం సాధిస్తారు? లేక మీడియాలో వస్తున్న కథనాల ప్
అప్పుడప్పుడు మాటలు కూడా బరువెక్కుతాయి
మనసు మూలన మోయలేనన్ని
రాళ్ళతో గోడలు కడుతాయి
మమకారపు పూత లేని
తీగల్లా మనిషిని బంధించి
బాధించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి