దక్షిణ భారతదేశం నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకుడిగా కేసీఆర్ ముందుకురావడం తెలంగాణకు గర్వకారణం. రాజకీయ జీవితంలో అపజయమన్నది ఎరుగని కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధి�
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ఎప్పుడు ప్రకటిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. విజయ దశమి నాడు కేసీఆర్ జాతీయ పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు.
ప్రజల సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి ఉంటేనే ఆ ప్రజలు అభివృద్ధి పథంవైపు అడుగులు వేస్తారు. ఆ దేశం కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. బ్రిటిష్ పాలన నుంచి బయటపడిన తర్వాత భారత్లో స్వేచ్ఛా పాలనకు బీజం �
ఎప్పుడైతే సమాజం తనని పాలకులు విస్మరిస్తున్నారని, ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా ఈ తరమే కాదు భావితరం కూడా నష్టపోతుందని భావిస్తుందో, మనుగడే ప్రశ్నార్థకమని తలుస్తుందో అప్పుడు తానే ఒ
2014లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందించి ఆచరణలో పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా రాజకీయపార్టీలు ఆలోచించని అనేక వినూత్న పథకాలకు కేసీఆర్ న�
దోనుర్ యుద్ధం క్రీ.శ.1003-04లో చాళుక్య సత్యాశ్రయునికి, యువరాజు అయిన రాజేంద్ర చోళునికి మధ్యలో జరిగింది. దీని వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని వొట్టూరు శాసనం (క్రీ.శ.1007) ద్వారా తెలుస్తుంది.
రాష్ట్రంలో కళ్ల ముందు ప్రగతి కనిపిస్తున్నది. సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉంటున్నారు. రాజ్యాంగబద్ద పాలన నడుస్తోంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్నది.
జానపదుల ప్రకారం..: పూర్వం అక్కమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుండేవారు. పెద్ద వదిన ఒకరోజు ఆడబిడ్డకు పాలలో విషం ఇచ్చి చంపేస్తుంది. ఆ తర్వాత ఆనవాళ్లు తెలియకుండా ఊరిబయట పాతిపెడుతుంది. పాతిపెట్టిన చోట అడవి తంగేడ