దేశాన్ని గత 75 ఏండ్లుగా పాలిస్తున్న రెండు జాతీయ పార్టీలు ఉత్తరాదికి చెందినవే. దక్షిణాది పార్టీలు కూటముల్లో చేరాయి తప్ప సొంతంగా ఆధిపత్యం వహించే అవకాశం రాలేదు.
ఆదివాసీ హక్కుల కోసం పోరాడి, ఆదివాసులకే అటవీ హక్కులు చెందాలని జీవిత లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి బియ్యాల జనార్దన్రావు. వారి భూములు గిరిజనేతరుల సాగులో ఉండటాన్నిచూసి బియ్యాల చలించిపోయిన మానవతా వాది. 1/70 చట్ట
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది.
ఇటీవల కాలంలో బాలికలు బాలురతో సమానంగా చదువులు, క్రీడల్లో రాణిస్తున్నారు. మరోవైపు బాలికలపై అత్యాచారాలు, దాడులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లను మహాలక్ష్మిగా భావించే మన దేశంలో కన్న వెంటనే ఆడ పిల్లలను చెత
పది నెలలు మోసీ పురిటి నొప్పులన్నీ
మునిపంటిన బిగబట్టి బిడ్డకు జన్మనిస్తీ
బిడ్డను చూసి పురిటి నొప్పుల బాధ
ఇంత తీయనా అని మురిసిపోతి
కన్న బిడ్డను చూసి నా కలల ప్రతిరూపం
చైతన్యవంతమైన పాట పోరాటానికి ప్రతి రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నిన్నటి మలి దశతెలంగాణ ఉద్యమం వరకు పాటే పోరు కెరటం అయినది.
2009 ఎన్నికలలో చంద్రబాబుతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించినవారున్నారు. చంద్రబాబుతో సహా ఎవరికీ ఇందులోని కిటుకు అర్థం కాలేదు. టీడీపీ చేత తెలంగాణ అనుకూల తీర్మానం చేయించడం ఎంత కీలకమో అప్పుడు ఎవ�