వాళ్లేమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీ, మంత్రులుగా పనిచేశారు. దశాబ్దాల నుంచి నల్లగొండ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున�
ఎనిమిదేండ్ల తెలంగాణలో ఒక్క పింఛన్ మినహా అన్నీ కొత్త పథకాలే. పింఛన్ సొమ్ము కూడా రూ.2,016లకు పెంచింది. కొత్తగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు, పైలేరియా, హెచ్ఐవీ, డయాలిసిస్ రోగులకు కూడా ప్రభుత్వం ప�
2022 ఏడాదికి ‘రంగినేని ఎల్ల మ్మ సాహిత్య పురస్కారం’ ఎంపిక కోసం 2020, 2021, 2022 సం వత్సరాల్లో ప్రచురింపబడిన తెలుగుకథా సంపుటాలను ఆహ్వానిస్తున్న ట్లు పురస్కార కమిటీ తెలిపింది.
ఈ ప్లాస్టిక్ అవశేషాల దుష్ప్రభావం శిశువులు, తల్లులపై ఏ మేరకు ఉండవచ్చనే పూర్తి వివరాలను విశ్లేషించాల్సి ఉన్నప్పటికీ దీని ప్రభావం లేలేత శరీరాలపై పడటం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం.