ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.
పర్యావరణాన్ని, జంతువులను పరిరక్షించే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందించదగ్గవే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేట కారణంగా 20వ శతాబ్దంలో చీతాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
నిండు నూరేండ్ల ప్రాణం
పై వాన్ని చేరాలని ఆరాటపడతావుంటే
నీవు జన్మనిచ్చినవాళ్ళు, కోడళ్ళూ అల్లుళ్ళూ
వారు జన్మనిచ్చినవాళ్ళు మనవళ్లు మనవరాండ్లు
విషాద వదనాలై నీ చుట్టూ మూగినపుడు..
దేవాలయ వ్యవస్థ ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలంటే అనేక ఆదాయ మార్గాలుండాలి. అటువంటి ఆలయ ఆదాయానికి సంబంధించి, వివిధ గ్రామాల భట్లు కలిసి చేసిన ఒడంబడికకు సంబంధించినదే నల్లగొండ జిల్లాలోని వాడపల్లి శాసనం.
వాళ్లేమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీ, మంత్రులుగా పనిచేశారు. దశాబ్దాల నుంచి నల్లగొండ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున�
ఎనిమిదేండ్ల తెలంగాణలో ఒక్క పింఛన్ మినహా అన్నీ కొత్త పథకాలే. పింఛన్ సొమ్ము కూడా రూ.2,016లకు పెంచింది. కొత్తగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు, పైలేరియా, హెచ్ఐవీ, డయాలిసిస్ రోగులకు కూడా ప్రభుత్వం ప�
2022 ఏడాదికి ‘రంగినేని ఎల్ల మ్మ సాహిత్య పురస్కారం’ ఎంపిక కోసం 2020, 2021, 2022 సం వత్సరాల్లో ప్రచురింపబడిన తెలుగుకథా సంపుటాలను ఆహ్వానిస్తున్న ట్లు పురస్కార కమిటీ తెలిపింది.
ఈ ప్లాస్టిక్ అవశేషాల దుష్ప్రభావం శిశువులు, తల్లులపై ఏ మేరకు ఉండవచ్చనే పూర్తి వివరాలను విశ్లేషించాల్సి ఉన్నప్పటికీ దీని ప్రభావం లేలేత శరీరాలపై పడటం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.