గత ఎనిమిదేండ్ల బీజేపీ నిరంకుశ, నియంతృత్వ పాలనలో ఇలాంటివి అనేకం చూశాం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే కీలకం. దీనికి కొలమానమే ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వర్తించే ‘ఎన్నికల కమిషన్' (ఈసీ) ఆర్టికల్-324
సహకార బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే వీటిని ప్రైవేటు వ్యక్తులు రూ.10 లేదా రూ.100తో వాటాలు కొంటారు. (ప్రైవేట్ కంపెనీలో 75 ఏండ్ల కింద ఒక్క వాటా రూ.10 ఉండగా, నేడు అది లక్ష దాటింది. కానీ సహకార సంస్థలో ఆ రోజు వాటా విలువ �
గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువగా జరుపుకొంటారు. ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మ
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ‘మూర్ఖపు గాడిద’ కథ బాగా వైరల్ అయ్యింది. ఆ మూర్ఖపు గాడిద వారసులుగా కొంతమంది రాజకీయ నేతలు తెలంగాణలో తయారై తాము చెప్పే అబద్ధాలను నిజమని నమ్మించేందుకు తంటాలు పడుతున్నరు.
బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పోరాట పటిమ ముందు ఎవరైనా తలొగ్గక తప్పదు. ఆయన సంస్కరణలు భవిష్యత్తు అభివృద్ధికి సూచికలు. ఆయన నిర్ణయాలు సమగ్రతకు చిహ్నాలు. ఆయన చాణ్యకం, పోరాటం రాజకీయ నాయకులకు ఆదర్శం.
ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.
పర్యావరణాన్ని, జంతువులను పరిరక్షించే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందించదగ్గవే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేట కారణంగా 20వ శతాబ్దంలో చీతాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
నిండు నూరేండ్ల ప్రాణం
పై వాన్ని చేరాలని ఆరాటపడతావుంటే
నీవు జన్మనిచ్చినవాళ్ళు, కోడళ్ళూ అల్లుళ్ళూ
వారు జన్మనిచ్చినవాళ్ళు మనవళ్లు మనవరాండ్లు
విషాద వదనాలై నీ చుట్టూ మూగినపుడు..
దేవాలయ వ్యవస్థ ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలంటే అనేక ఆదాయ మార్గాలుండాలి. అటువంటి ఆలయ ఆదాయానికి సంబంధించి, వివిధ గ్రామాల భట్లు కలిసి చేసిన ఒడంబడికకు సంబంధించినదే నల్లగొండ జిల్లాలోని వాడపల్లి శాసనం.