తెలంగాణ ప్రాంతంలో ‘కొలనుపాక’ శైవ, వైష్ణవ క్షేత్రాలకు, జైన మందిరాలకు చాలా ప్రసిద్ధి. పశ్చిమ చాళుక్యుల కాలంలో కొలనుపాకలోని ఆలయాల్లో విరివిగా దానాదులు చేసినట్లు శాసనాల్లో మనం గమనించవచ్చు. అలాంటిదే కొలనుప�
అనేక ఆకాంక్షలతో బీజేపీలో చేరినప్పటికీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడటంలోను, గౌరవించడంలోను మీరు (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్) అనుసరిస్తున్న తీరు నా మనస్సును చాలా గాయపరిచింది.
ఏ పార్టీ అయినా ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించమని ప్రజలను అడుగుతుంది. ప్రచారం కూడా అభ్యర్థుల తరఫున సాగుతుంది. విచ్రితమేమో కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థికి ఓటు వేయమని అడగటం లే
రేవంత్రెడ్డి వెళ్లి రామోజీని కలుస్తాడు. కేవీపీ వచ్చి రేవంత్ను కలుస్తాడు. చంద్రబాబు వెళ్లి మోదీని కలుస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెళ్లి చంద్రబాబును కలుస్తాడు.
గత ఎనిమిదేండ్ల బీజేపీ నిరంకుశ, నియంతృత్వ పాలనలో ఇలాంటివి అనేకం చూశాం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే కీలకం. దీనికి కొలమానమే ఎన్నికలు. ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వర్తించే ‘ఎన్నికల కమిషన్' (ఈసీ) ఆర్టికల్-324
సహకార బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే వీటిని ప్రైవేటు వ్యక్తులు రూ.10 లేదా రూ.100తో వాటాలు కొంటారు. (ప్రైవేట్ కంపెనీలో 75 ఏండ్ల కింద ఒక్క వాటా రూ.10 ఉండగా, నేడు అది లక్ష దాటింది. కానీ సహకార సంస్థలో ఆ రోజు వాటా విలువ �
గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువగా జరుపుకొంటారు. ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మ
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ‘మూర్ఖపు గాడిద’ కథ బాగా వైరల్ అయ్యింది. ఆ మూర్ఖపు గాడిద వారసులుగా కొంతమంది రాజకీయ నేతలు తెలంగాణలో తయారై తాము చెప్పే అబద్ధాలను నిజమని నమ్మించేందుకు తంటాలు పడుతున్నరు.
బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పోరాట పటిమ ముందు ఎవరైనా తలొగ్గక తప్పదు. ఆయన సంస్కరణలు భవిష్యత్తు అభివృద్ధికి సూచికలు. ఆయన నిర్ణయాలు సమగ్రతకు చిహ్నాలు. ఆయన చాణ్యకం, పోరాటం రాజకీయ నాయకులకు ఆదర్శం.