ఎనుకటికి ఎవడో చెప్పిండట.. ‘మా తాత కాలంల చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చేదని. తాత ఉన్నడా అంటే లేడు.. బర్రె ఉన్నదా అంటే చచ్చిపోయిందని చెప్పె. బుడ్డి ఉన్నదా అంటే పలిగిపోయిందనె! బీజేపీ నేతల మాటలు క
దేశంలోనే అత్యంత ప్రయోజనకరంగా, లాభాలాతో నడుస్తున్న ఎల్ఐసీని ఇప్పటికే సగం ప్రైవేటు శక్తులకు అప్పగించారు. రైల్వే, టెలికాం (బీఎస్ఎన్ఎల్) లను సైతం ప్రైవేటు శక్తులకు అప్పగిస్తున్నారు. ఇలా దేశంలోఒక్కో రంగ�
నియోజకవర్గాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్నది వాస్త వం. ఆ తర్వాత రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మె�
‘గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్: హైదరాబాద్', ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్-యాదాద్రి’ తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా... ప్రపంచంలోని వివిధ దేశాల ప్రముఖ నగరాలైన ప్యారిస్, మాంట్రియల్, మెక్సికోసిటీ, మెల్�
తెలంగాణ చరిత్రలో కాకతీయ గణపతి దేవుడిది ఒక ప్రత్యేక స్థానం. ఎవరూ సాధించని విశిష్టతలు ఆయన సాధించాడు. సువిశాల కాకతీయ రాజ్యాన్ని స్థాపించడం, తాను స్వయంగా 60 ఏండ్లకుపైగా పాలించటం వంటి రాజకీయ విజయాలు ఆయనకున్నా�
ఆది దేవతగా శక్తి స్వరూపిణి అమ్మవారిని పూజిస్తుంటారు హిందువులు. తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. క్రీస్తు పూర్వం నుంచి ఈ మాతను కొలుస్తున్నట్లు చరిత్ర చెబుతోం
నరకాసురుడి సంహారాన్ని పురస్కరించుకుని ఈ పండుగ చేసుకుంటారు. భూదేవి, వరాహమూర్తి దంపతుల కుమారుడైన నరకాసురుడు అత్యంత శక్తిశాలి. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసేవాడు. తపోశక్తితో దేవతల�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు సాగుతుంది ప్రతి గడప గడపకు చేరుకుంటున్న కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ
మా పెద్ద కొడుకు కేసీఆర్ అంటూ అవ్వ, మేనమామ అంటూ నవ వధువు, కేసీఆర్ కిట్ పంపే మా తోబుట్టువు చంద్
ఎత్తు పల్లాలను దాటుకుంటూ
ఏపెత్తు విధి విధానాల సమభావంతో
ఒడిదుడుకుల గమ్యాలలో
ఓర్పును కూడగట్టుకుని
సమసమాజ నిర్మాణ బాటలో
అవరోధాలను అధిగమించుకొని
సమగ్రమైన పాలన సవ్యంగా
సాగిపోతూ ఉంటుంది
2014కు ముందు ఆయన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి (గుజరాత్) ముఖ్యమంత్రి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మతతత్వ పార్టీ అయిన ‘బీజేపీ’ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి. అంతే, అవకాశం దొరికింది, కాదు కాదు ఆయనే