తెలంగాణ ఏర్పడి కేవలం 8 ఏండ్లు అయ్యింది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. ఆ రాష్ర్టానికి ఏలిక కేసీఆర్. తెలంగాణ జాతికి ఆత్మ గౌరవ ప్రతీకగా, జాతి పితగా మన్ననలందుకుంటున్న మహా నేత ఆయన. జనం గుండెల్లో కొలువై�
మునుగోడు ఉప ఎన్నికలలో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లు తికమక పడే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించలేదు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా ఉంటే వంద కోట్లు విరాళంగా ఇస్తానని మెగా కృష్ణారెడ్డి తనకు ఆఫర్ ఇస్తే తిరస్కరించినట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మీడియాకు లీక్ ఇ�
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు కోసం జోరుగా నగదు, బంగారం పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాల్నంటే గెలుపు కోసం మునుగోడు సాక్షిగా సర్కస్ ఫీ�
ఓ దిక్కు నా గొంతెండుకవోంగ గూడ బిందెలు వట్టుకొని గుంతల కోసం తిరిగేది. ఈ గుంత కాపోతే ఆ గుంత. అది కాపోతే ఇంకోటి... ఇట్లా నీళ్ల కోసం నేను తిరుగని గుంతబాయి లేదు. ఎన్ని బాయిల్దిరిగితేం లాభం?
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంధకారమయం. సరైన సాగు, తాగునీరు లేదు. సంక్షేమ పథకాలు లేక ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. నేడు ‘సంక్షేమం అంటే ఇది’, ‘అభివృద్ధి అంటే ఇలాగే ఉంటుంద’ని నిరూపిస్తున్నది తెలంగాణ.
ప్రజా జీవితంలో కొనసాగే వ్యక్తులు, ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపించే చట్టాలకు ప్రాణం పోసే శాసన నిర్మాతలు.వారు తీసుకునే నిర్ణయాలు వ్యవస్థకు మేలు చేసే విధంగా ప్రజలపై అనుకూల మార్పులు కనబరచే విధంగా, అం
మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ తరహాలో శాంతియుతంగా తెలంగాణ మహోద్యమాన్ని నిర్వహించి విజయం సాధించిన యుగ పురుషుడు కేసీఆర్. ఉద్యమాన్ని ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లి, వారందరినీ కదిలించ గలిగిన అలాంటి మహా
అభివృద్ధంటే అద్దంలా మెరిసే రోడ్లు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం.