ఓ దిక్కు నా గొంతెండుకవోంగ గూడ బిందెలు వట్టుకొని గుంతల కోసం తిరిగేది. ఈ గుంత కాపోతే ఆ గుంత. అది కాపోతే ఇంకోటి... ఇట్లా నీళ్ల కోసం నేను తిరుగని గుంతబాయి లేదు. ఎన్ని బాయిల్దిరిగితేం లాభం?
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంధకారమయం. సరైన సాగు, తాగునీరు లేదు. సంక్షేమ పథకాలు లేక ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. నేడు ‘సంక్షేమం అంటే ఇది’, ‘అభివృద్ధి అంటే ఇలాగే ఉంటుంద’ని నిరూపిస్తున్నది తెలంగాణ.
ప్రజా జీవితంలో కొనసాగే వ్యక్తులు, ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపించే చట్టాలకు ప్రాణం పోసే శాసన నిర్మాతలు.వారు తీసుకునే నిర్ణయాలు వ్యవస్థకు మేలు చేసే విధంగా ప్రజలపై అనుకూల మార్పులు కనబరచే విధంగా, అం
మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ తరహాలో శాంతియుతంగా తెలంగాణ మహోద్యమాన్ని నిర్వహించి విజయం సాధించిన యుగ పురుషుడు కేసీఆర్. ఉద్యమాన్ని ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లి, వారందరినీ కదిలించ గలిగిన అలాంటి మహా
అభివృద్ధంటే అద్దంలా మెరిసే రోడ్లు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తాను పార్టీ మారి బీజేపీలో చేరగానే కాంగ్రెస్ క్యాడరంతా తన వెంటే పోలోమంటూ వచ్చేస్తారని రాజగోపాల్ రెడ్డి భావించారు. తనతో వచ్చిన క్యాడర్కు బీజేపీ క్యాడర్ తో
అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్ 4న నేను బీజేపీలో చేరాను. ఆ సమయంలో ఒక ప్రకటన చేశాను. దానిని సంక్షిప్తంగా కింద పొందుపరుస్తున్నా: ‘ఆధునిక యాంత్రిక సమాజం కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్నది. ఇటువంటప్పుడు �
ఎవరైనా విదేశీ అగ్రదేశాధిపతులు అతిథులుగా వచ్చినపుడు
అతను వాళ్ళను సబర్మతి ఆశ్రమానికి తోడ్కొని వెళ్ళి
గాంధీ దారం వడికే రాట్నాన్ని పరిచయం చేసి
‘కండె ’ను వడికి చూపిస్తాడు