ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగయ్యాయి. ప్రత్యామ్నాయ సంపాదన అవకాశాలు ఎదురువచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు అందివచ్చిన అవకాశాలన్నింటిన
రైతులు ఆహారధాన్యాలు పండిస్తేనే దేశం నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయి. మన దేశంలోని మొత్తం వ్యవసాయదారుల్లో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వారు అభివృద్ధి చెందకుండా వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధి అసాధ్యం.
స్థానిక పాలనకు జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సారథ్యం వహిస్తారు. ప్రజా పనుల విభాగం సీనియర్ ఇంజినీర్లు, పురపాలక సిబ్బంది మోర్బీ వంతెన కూలడానికి కారణమయ్యారు. ఇంత జరిగినా బాధ్యులపై ఎఫ�
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెం దిన క్రమాన్ని రజినీకాంత్ ప్రశ్నిస్తూ టీఆర్ఎస్కు గల అర్హతలపై మాట్లాడారు. వెంటనే కేటీఆర్ తడుముకోకుండా... ‘మీ టీవీ-9 తెలుగులో మొదలై దేశమంతటా విస్తరించింది. ఇప్పు డు �
శివుడికైనా, బ్రహ్మకైనా భాగవతం తెలిసి చెప్పడం కష్టం. తెలిసిన వారినుంచి విన్నంత, కన్నంత నాకు తెలిసినంత చెప్తానన్నాడు పోతన. భాగవతం ఊరికే చదివితే తెలిసేది కాదు.
ఉద్యమ రథసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడదని తెలుసు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన తొలి దఫాలోనే కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారు.