దేశంలోని కోట్ల మంది యువతకు ఉద్యోగాలు లేవు, పైగా వ్యవసాయ ఆధారిత కూలీలకు ఉపాధి హామీ పథకంలో కోతలు విధించడంతో ఉపాధి కరువైంది. దేశంలోని సుమారు 45 కోట్ల అసంఘటిత, వలస కార్మికుల్లో 70 శాతం మందికి సరైన పనులు లేవు.
మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి కోవర్టుగా మారి అహంకారంతో రాజీనామా చేయడం వల్ల మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది.
దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి, సేకరణ, నిల్వలు సంక్షోభంలో ఉన్న సమయంలోనే కేంద్రం పీడీఎస్ను సంస్కరించాలని చూస్తున్నది. 2022-23 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్లో 10.4 కోట్ల టన్నుల బియ్యం పండవచ్చు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రథమ ప్రధానిని ఎంపిక చేసే అవకాశం గాంధీజీకి వచ్చింది. నాడు ఆ పదవికి నెహ్రూ, పటేల్, అంబేద్కర్ అర్హులుగా కనిపించారు.
మనసు పూచింది పూలే
అవి తోటలో బతుకు దివ్వెలైనవి
అక్షరాలు పరవశించే
స్నేహ సౌందర్య సౌగంధమై
మనలో ఉన్నది
గొప్ప సావాసమే తరగని గనిలా
సృజన జనించింది సాహితీ సీమలో
ఒక సుందర కవితగానో కథగానో
మట్టి చిత్తం స్థిరమైం�
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగయ్యాయి. ప్రత్యామ్నాయ సంపాదన అవకాశాలు ఎదురువచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు అందివచ్చిన అవకాశాలన్నింటిన
రైతులు ఆహారధాన్యాలు పండిస్తేనే దేశం నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయి. మన దేశంలోని మొత్తం వ్యవసాయదారుల్లో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వారు అభివృద్ధి చెందకుండా వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధి అసాధ్యం.