మనసు పూచింది పూలే
అవి తోటలో బతుకు దివ్వెలైనవి
అక్షరాలు పరవశించే
స్నేహ సౌందర్య సౌగంధమై
మనలో ఉన్నది
గొప్ప సావాసమే తరగని గనిలా
సృజన జనించింది సాహితీ సీమలో
ఒక సుందర కవితగానో కథగానో
మట్టి చిత్తం స్థిరమైం�
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు, ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగయ్యాయి. ప్రత్యామ్నాయ సంపాదన అవకాశాలు ఎదురువచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు అందివచ్చిన అవకాశాలన్నింటిన
రైతులు ఆహారధాన్యాలు పండిస్తేనే దేశం నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయి. మన దేశంలోని మొత్తం వ్యవసాయదారుల్లో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వారు అభివృద్ధి చెందకుండా వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధి అసాధ్యం.
స్థానిక పాలనకు జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సారథ్యం వహిస్తారు. ప్రజా పనుల విభాగం సీనియర్ ఇంజినీర్లు, పురపాలక సిబ్బంది మోర్బీ వంతెన కూలడానికి కారణమయ్యారు. ఇంత జరిగినా బాధ్యులపై ఎఫ�