తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కు ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గత సోమవారం జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తు
మునుగోడు ఫలితం ద్వారా ‘సొంత లాభం కొంత మానుకో’ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలు హితవు పలికారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే �
సరిగ్గా బీజేపీ అలాగే చేసి మునుగోడులో నిండా మునిగిపోయింది. దుబ్బాకలో రఘునందన్రావును అభ్యర్థిగా నిలబెట్టి, ఆపసోపాలు పడి వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిచింది.
దేశంలోని కోట్ల మంది యువతకు ఉద్యోగాలు లేవు, పైగా వ్యవసాయ ఆధారిత కూలీలకు ఉపాధి హామీ పథకంలో కోతలు విధించడంతో ఉపాధి కరువైంది. దేశంలోని సుమారు 45 కోట్ల అసంఘటిత, వలస కార్మికుల్లో 70 శాతం మందికి సరైన పనులు లేవు.
మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి కోవర్టుగా మారి అహంకారంతో రాజీనామా చేయడం వల్ల మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది.
దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి, సేకరణ, నిల్వలు సంక్షోభంలో ఉన్న సమయంలోనే కేంద్రం పీడీఎస్ను సంస్కరించాలని చూస్తున్నది. 2022-23 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్లో 10.4 కోట్ల టన్నుల బియ్యం పండవచ్చు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రథమ ప్రధానిని ఎంపిక చేసే అవకాశం గాంధీజీకి వచ్చింది. నాడు ఆ పదవికి నెహ్రూ, పటేల్, అంబేద్కర్ అర్హులుగా కనిపించారు.