కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యాలను, బాధ్యతలను భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని హితవు పలికింది. అంటే కేంద్రం కుటుంబ పెద్ద పాత్ర పోషించా�
అయినవాళ్ళకు ఆకుల్లో కానివాళ్ళకి కంచాల్లో అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో స్థానికులకు మొం డిచేయి చూపిస్తూ స్థానికేతరులను అందలమెక్కిస్త�
దైవానుగ్రహం పొందాలంటే కఠోర తపస్సు చేయాలి. కఠిన నియమాలు పాటించాలి. అయినా దేవుడు సాక్షాత్కరించాలన్న నియమం ఏమీ లేదు. ‘తపోధనులు, పుణ్యాత్ములకే దేవుడి దర్శనం లభిస్తుంది’ అని చాలామంది భావిస్తుంటారు.
ధర్మం జయిస్తుందనేది చరిత్రలో పదేపదే రుజువవుతూనే ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వెనుకడుగు వేయడం తాజా ఉదంతం. దక్షిణాది నగరం ఖెర్సాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు రష్యా ప్రకటించిం�
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కు ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గత సోమవారం జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తు
మునుగోడు ఫలితం ద్వారా ‘సొంత లాభం కొంత మానుకో’ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలు హితవు పలికారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి, కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే �
సరిగ్గా బీజేపీ అలాగే చేసి మునుగోడులో నిండా మునిగిపోయింది. దుబ్బాకలో రఘునందన్రావును అభ్యర్థిగా నిలబెట్టి, ఆపసోపాలు పడి వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిచింది.