ఈ మూడు దుర్వినియోగాలు కూడా దేశానికి నష్టం కలిగించేవే. కాని, అన్నింటికన్న తీవ్రమైన, అతి ప్రమాదకరమైన నష్టం మతాన్ని దుర్వినియోగ పరచటం. అధికార, ప్రజాస్వామ్య దుర్వినియోగాలు దేశ వ్యవస్థలను నష్టపరుస్తాయి
మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ.ఏ.ఎస్.శర్మ తాజా ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని నిరోధించమని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కోరారు. కేంద్రం అమలుచేయకూడని సమయంలో, అసంబద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన
ఈ దేశంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు మాత్రమే పెరిగాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం బలహీనంగా ఉండ టం, పక్షపాత రాజకీయాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల్లో దేశాన�
చదరంగమైనా, యుద్ధరంగమైనా ప్రత్యర్థిని మించిన ముందుచూపుతో పావులు కదపాలి. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి ఎదురుదాడికి దిగాలి. నేటి రాజకీయ చదరంగంలోనూ అంతే. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేయడం ద్వారా ర�
మోర్బి ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లిన ప్రధాని మోదీ తిరిగి ఇటీవల మళ్లీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడారు. గుజరాత్ మాడల్ గురించి జబ్బలు చరుచుకున్నారు
అయితే ఈ మధ్య కాలంలో సాంస్కృతిక జాతీయవాద శక్తులు హిందూ దేశాన్ని సాధించాలని తమ హిందుత్వ భావజాలాన్ని తెలంగాణ సమాజంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. సంకుచిత దృక్పథంతో మత సమూహాల మధ్య విభేదాలను, వైషమ్యాలను
అత్యంత దారుణమైన, లైంగిక దాడి-హత్య కేసు విచారణలో, ట్రయల్ కోర్ట్ తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా, అచేతన పాత్ర వహిస్తూ అరుదైన వాటిలో అత్యంత అరుదైన నేరాల్లో మాత్రమే విధించాల్సిన ఉరి శిక్షను నిందితు�
ఏ నాయకుడైనా అబద్ధాలతో ఎన్నో రోజులు ప్రజలను మభ్య పెట్టలేరు. అందమైన డైలాగులు ప్రజల బతుకుల్లో ఎటువంటి మార్పును తీసుకురావు. కానీ తాను ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్లు ప్రధాని మోదీ భ్రమలు కల్ప�
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అబద్ధాలు, అర్ధ సత్యాలు మాట్లాడటం ప్రధానికి అలవాటే. కానీ అబద్ధాలు అలవోకగా వండి వారిస్తే ఇక్కడి ప్రజలు గ్రహించలేరా?