గవర్నర్లు నిష్పాక్షికంగా పనిచేసే వ్యవస్థ ఉండాలని రాజ్యాం గ నిర్మాతలు ఆశించారు. కానీ ఇప్పటివరకు కేంద్రంలో అధికారం చేపట్టిన అన్ని రాజకీయపార్టీలు దీన్ని స్వలాభం కోసమే వాడుకున్నాయి.
ఇంతటి జాగృతానికి చిరునామా అయిన తెలంగాణ పౌరుల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారా మోదీజీ? మీ బీజేపీ పుణ్యమాని ముంచుకొచ్చిన మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం అమిత్ షా డైరెక్షన్లోనే నడిచిందని మీ మొన్నటి త
గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు కేంద్రాలు. మన ముందుతరాల వారు జీవించిన విధానం, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు తర్వాతి తరాల వారికి చేరేది గ్రంథాల వల్లే! ప్రపంచంలోని మేధావులంతా పుస్తక పఠనం ద్వారా గొప్ప ఆలోచన�
రైతులకు చెందిన సహకార బ్యాంకులను వారికి తెలియకుండా కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్నది. ఇందుకోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) - 2020 చట్టం తెచ్చింది. దీన్ని ‘సహకార ధర్మ పీఠం’ వ్యతిరేకించింది.
ఈ మూడు దుర్వినియోగాలు కూడా దేశానికి నష్టం కలిగించేవే. కాని, అన్నింటికన్న తీవ్రమైన, అతి ప్రమాదకరమైన నష్టం మతాన్ని దుర్వినియోగ పరచటం. అధికార, ప్రజాస్వామ్య దుర్వినియోగాలు దేశ వ్యవస్థలను నష్టపరుస్తాయి
మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ.ఏ.ఎస్.శర్మ తాజా ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని నిరోధించమని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కోరారు. కేంద్రం అమలుచేయకూడని సమయంలో, అసంబద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన
ఈ దేశంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు మాత్రమే పెరిగాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం బలహీనంగా ఉండ టం, పక్షపాత రాజకీయాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల్లో దేశాన�
చదరంగమైనా, యుద్ధరంగమైనా ప్రత్యర్థిని మించిన ముందుచూపుతో పావులు కదపాలి. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి ఎదురుదాడికి దిగాలి. నేటి రాజకీయ చదరంగంలోనూ అంతే. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేయడం ద్వారా ర�
మోర్బి ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లిన ప్రధాని మోదీ తిరిగి ఇటీవల మళ్లీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడారు. గుజరాత్ మాడల్ గురించి జబ్బలు చరుచుకున్నారు
అయితే ఈ మధ్య కాలంలో సాంస్కృతిక జాతీయవాద శక్తులు హిందూ దేశాన్ని సాధించాలని తమ హిందుత్వ భావజాలాన్ని తెలంగాణ సమాజంపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. సంకుచిత దృక్పథంతో మత సమూహాల మధ్య విభేదాలను, వైషమ్యాలను