అత్యంత దారుణమైన, లైంగిక దాడి-హత్య కేసు విచారణలో, ట్రయల్ కోర్ట్ తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా, అచేతన పాత్ర వహిస్తూ అరుదైన వాటిలో అత్యంత అరుదైన నేరాల్లో మాత్రమే విధించాల్సిన ఉరి శిక్షను నిందితు�
ఏ నాయకుడైనా అబద్ధాలతో ఎన్నో రోజులు ప్రజలను మభ్య పెట్టలేరు. అందమైన డైలాగులు ప్రజల బతుకుల్లో ఎటువంటి మార్పును తీసుకురావు. కానీ తాను ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్లు ప్రధాని మోదీ భ్రమలు కల్ప�
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అబద్ధాలు, అర్ధ సత్యాలు మాట్లాడటం ప్రధానికి అలవాటే. కానీ అబద్ధాలు అలవోకగా వండి వారిస్తే ఇక్కడి ప్రజలు గ్రహించలేరా?
తాను ఎంతో బీదరికంలో బతికానని చెప్పుకొనే మోదీ దేశంలోని బీద, సామాన్య ప్రజల పట్ల ఇంత నిర్దయగా ఎందుకని ప్రవర్తిస్తున్నాడు? అసలే గుజరాతీ సహజ వ్యాపార లక్షణాలు, ఆ పైన చాయ్ అమ్మిన అనుభవం! చిన్నప్పటి నుంచీ అమ్మటమ
బీజేపీ పాలనలో దేశం ద్రవ్యోల్బణం వైపు అడుగులువేస్తున్నది. ప్రభుత్వాలను కూల్చివేస్తూ దేశ సమాఖ్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. దేశ పరిస్థితులను చూసి గత రెండేండ్లలో 6.70 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వద�
ప్రతికూల వాతావరణ మార్పులను నివారించేందుకు ప్రపంచంలోని పేద, ధనిక దేశాలు తక్షణమే ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఏ యేటికాయేడు నొక్కిచెప్తున్నది. అయినప్పటికీ ఉదాసీనత కొనసాగించడం భావ్యమా!
ప్రధాని మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు. ఈసారి ఏమిస్తారో తెలియదు. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పరు. తెలంగాణకు న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే మాట్లాడరు.