ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదగడం... అది కూడా ఇతర దేశాల స్థాయిని దాటి ఎదగడం అనేది వివిధ దేశాల సాపేక్�
భారతదేశాన్ని బీజేపీ చెర నుంచి కాపాడుకోవటానికి ధర్మయుద్ధం చేద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు గొప్ప ప్రాధాన్యం ఉన్నది.
నేటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరూ విభిన్న అవసరాలతో జీవించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంలో భౌతిక, ఆధ్యాత్మిక జీవనం కన్నా డిజిటల్ జీవనానికే మనిషి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు.
‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధన బలంతో తప్పించుకుంటున్నారు. మేం ఒక వీడియో చూశాం. అందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోట్లు పోసి కొనడం గురించి కొందరు మాట్లాడారు’.
‘వైద్య విద్యార్థులతో రాష్ర్టానికి ఆరోగ్య కవచం నిర్మించుకుంటున్నాం’ అని ఎనిమిది కొత్త వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఆయన దార్శనికతను వెల్లడిస్తున్నాయి.
గవర్నర్లు నిష్పాక్షికంగా పనిచేసే వ్యవస్థ ఉండాలని రాజ్యాం గ నిర్మాతలు ఆశించారు. కానీ ఇప్పటివరకు కేంద్రంలో అధికారం చేపట్టిన అన్ని రాజకీయపార్టీలు దీన్ని స్వలాభం కోసమే వాడుకున్నాయి.
ఇంతటి జాగృతానికి చిరునామా అయిన తెలంగాణ పౌరుల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారా మోదీజీ? మీ బీజేపీ పుణ్యమాని ముంచుకొచ్చిన మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం అమిత్ షా డైరెక్షన్లోనే నడిచిందని మీ మొన్నటి త
గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు కేంద్రాలు. మన ముందుతరాల వారు జీవించిన విధానం, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు తర్వాతి తరాల వారికి చేరేది గ్రంథాల వల్లే! ప్రపంచంలోని మేధావులంతా పుస్తక పఠనం ద్వారా గొప్ప ఆలోచన�
రైతులకు చెందిన సహకార బ్యాంకులను వారికి తెలియకుండా కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్నది. ఇందుకోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) - 2020 చట్టం తెచ్చింది. దీన్ని ‘సహకార ధర్మ పీఠం’ వ్యతిరేకించింది.