కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలని దశాబ్దాల తరబడి బీసీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారి చిరకాల కోరికను కేంద్రంలోని ప్రభుత్వాలు నిరాదరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని మచ్చ.
ప్రపంచ జన సంఖ్య 800 కోట్లకు చేరుకోవడంతో జనాభా నియంత్రణపై చర్చ సాగుతున్నది. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందల కోట్లకు చేరుకున్నది.
అగ్గిపెట్టెలో పట్టే చీర.. ఉంగరం, దబ్బనంల నుంచి కూడా దూరగల అత్యంత పల్చటి పట్టుచీర.. సుగంధాలు వెదజల్లే ‘సిరిచందన పట్టుచీర’.. కుట్టులేని లాల్చీ-పైజామా.. ఇలా సృజనాత్మక వస్ర్తాలను ఉత్పత్తి చేయగల నైపుణ్యానికి తె�
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సామాజిక అసమానతలు తొలగిపోవాలి. గ్రామీణ నిరుద్యోగాన్ని అరికట్టాలి. దీనికోసం కుటీర పరిశ్రమలు, కులవృత్తులు, వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాలి.
ఈ రెండు తీర్పులు కేరళ గవర్నర్- కేరళ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వీసీల నియామకానికి సంబంధించిన వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ తీర్పులను ఆసరా చేసుకొని వర్సిటీల ఛాన్సలర్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ అన్ని వర్సిట
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదగడం... అది కూడా ఇతర దేశాల స్థాయిని దాటి ఎదగడం అనేది వివిధ దేశాల సాపేక్�
భారతదేశాన్ని బీజేపీ చెర నుంచి కాపాడుకోవటానికి ధర్మయుద్ధం చేద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు గొప్ప ప్రాధాన్యం ఉన్నది.
నేటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరూ విభిన్న అవసరాలతో జీవించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంలో భౌతిక, ఆధ్యాత్మిక జీవనం కన్నా డిజిటల్ జీవనానికే మనిషి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు.
‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధన బలంతో తప్పించుకుంటున్నారు. మేం ఒక వీడియో చూశాం. అందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోట్లు పోసి కొనడం గురించి కొందరు మాట్లాడారు’.
‘వైద్య విద్యార్థులతో రాష్ర్టానికి ఆరోగ్య కవచం నిర్మించుకుంటున్నాం’ అని ఎనిమిది కొత్త వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఆయన దార్శనికతను వెల్లడిస్తున్నాయి.