అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధి�
కేసీఆర్ అనే నేను... తెలంగాణ వచ్చేదా క కొట్లాడుతా... ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టి చంపండి... ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా... చిరుత పులులనైనా �
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల �
దాస సాహిత్యం పరివ్యాప్తిలో రామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యం ఉన్నది. అంతవరకు దాసభక్తి భావసామ్యంగానే ద్యోతకమైనది. రామదాసు కీర్తనల ప్రభావ ఫలితంగా సాహిత్య సంప్రదాయంగా రూపుదిద్దుకున్నది.
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
1949 నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి జనవరి 26వ తేదీని ‘గణతంత్ర దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలంలోని మనిమద్దె ఊళ్లె మాకో ఇల్లు. అమ్మానాయిన, అక్క, అన్న, ఆఖరికి నీను. పేరుకు ఐదుగురం మనుషుల మన్నట్టే గని, ఏనాడూ అందరం గల్సి ఆ ఇంట్ల సంబురంగున్న రోజు లేదు.
నిజానికి సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ కానీ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ కానీ ఏనాడూ సామాన్య ప్రజలకు, ఆంధ్రా సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒకటే మాట.. ‘మీ నీళ్ళు మాకు ఒక్క చుక్క వద్దు; మా నీళ్ళు ఒక్క చుక్క
సంపన్న, వర్ధమాన దేశాల మధ్య వైరుధ్యం ప్రపంచ వాతావరణ సదస్సులో మరోమారు ప్రస్ఫుటమైంది. 190 దేశాలకు చెంది న వేలాది మంది ప్రతినిధులు రెండువారాల పాటు చర్చలు జరిపి నా.. కాప్-27 సదస్సు మెరుగైన ఫలితాన్నేమీ అందించలేకప�
తెలంగాణను, ముఖ్యమం త్రి కేసీఆర్ను ఇష్టపడే ఓ కలం మూగబోయింది. ముక్కుసూటిగా, నిష్కర్షగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే రాజకీయ విశ్లేషకుడు, రచయిత ఇలపావులూరి మురళీమోహనరావు సోమవారం తెల్లవారుజామున హఠాన్మరణం చ�