తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
1949 నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి జనవరి 26వ తేదీని ‘గణతంత్ర దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలంలోని మనిమద్దె ఊళ్లె మాకో ఇల్లు. అమ్మానాయిన, అక్క, అన్న, ఆఖరికి నీను. పేరుకు ఐదుగురం మనుషుల మన్నట్టే గని, ఏనాడూ అందరం గల్సి ఆ ఇంట్ల సంబురంగున్న రోజు లేదు.
నిజానికి సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ కానీ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ కానీ ఏనాడూ సామాన్య ప్రజలకు, ఆంధ్రా సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒకటే మాట.. ‘మీ నీళ్ళు మాకు ఒక్క చుక్క వద్దు; మా నీళ్ళు ఒక్క చుక్క
సంపన్న, వర్ధమాన దేశాల మధ్య వైరుధ్యం ప్రపంచ వాతావరణ సదస్సులో మరోమారు ప్రస్ఫుటమైంది. 190 దేశాలకు చెంది న వేలాది మంది ప్రతినిధులు రెండువారాల పాటు చర్చలు జరిపి నా.. కాప్-27 సదస్సు మెరుగైన ఫలితాన్నేమీ అందించలేకప�
తెలంగాణను, ముఖ్యమం త్రి కేసీఆర్ను ఇష్టపడే ఓ కలం మూగబోయింది. ముక్కుసూటిగా, నిష్కర్షగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే రాజకీయ విశ్లేషకుడు, రచయిత ఇలపావులూరి మురళీమోహనరావు సోమవారం తెల్లవారుజామున హఠాన్మరణం చ�
నగరేశ్వరాలయం అనేది వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ప్రాచీన కాలంలో నగరేశ్వరాలయాల పేరిట శివాలయాలెన్నో ఉన్నాయి. ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా కాకతీయుల ప్రభావంతో టెంపుల్, ట్యాంక్, టౌన్ విధానంలో అనేక ఆ
పెట్టుబడులకు ఆహ్వానం, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. గతంలోని ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు.
కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం మహిళలు మత్స్యకారరంగంలో పనిచేస్తున్నారు. మగవారు వేటాడి తెచ్చిన, రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు వంటి సుమారు 50 రకాల మత్స్య సంపదను వేరుచేసి, శుభ్రం చేస్తూ సమీప మార్కెట్లలో విక�
ఒకప్పుడు తెలుగుభాషలో ఎన్నో మంచి మంచి పదాలు వాడుకలో ఉండేవి. కానీ రానురాను వాటిలోంచి చాలా పదాలు కనుమరుగవుతూ వచ్చాయి. ఆరేడు దశాబ్దాల క్రితం తెలుగు సాహిత్యంలో కనిపించిన కొన్ని పదాలను గుర్తు చేసుకుంటే అవెంద�